Skip to content
Transcript తెలుగు
కేవలం సంకల్పం మాత్రం చేత వేద ప్రామాణికమైనటువంటి ఒక మాటని నిరూపిస్తూ స్వామి దివ్య ప్రాంగణంలో సాగిస్తున్నటువంటి పితృదేవోభవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆహూతులందరికీ స్వామి దీర్ఘాయువు కలుగుగాక అని ముందుగానే మందరాశాసనం చేస్తూ ఆమాయెంత బ్రహ్మచరణ స్వాహా అని మానుకుంటున్నాను. వేదాభ్యసనం చేసినప్పుడు నిన్న జీవితంలో ఒక రోజు బతికినప్పుడు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని మానవుడు పొందినప్పుడు దానిని మళ్ళీ ప్రపంచానికి ఇవ్వవలసిన బాధ్యత పొందిన వాడి మీద ఉన్నది గనుక వేదం చదువుకునేవారు అనుష్ఠానం చేసేవారు ఒక్క శ్లోకనివ్వు అని అడుగుతారు. అయితే మనం వేదాలు చదవడం లేదు, ఉపనిషత్తులు చదవడం లేదు. కానీ నలుగురు మాట్లాడటానికి ఇంతమంది శ్రోతలు ఇచ్చినటువంటి స్వామికి నమస్కారం. [చప్పట్లు] మామూలుగా ముందే మాట్లాడితే నేను చెప్పాలనుకున్నదాన్ని అందరూ చెప్పేశారని చివరూ వాళ్ళకేమీ ఉండదు. కానీ ఇవాళ అకాలము అమ్మవారి యొక్క పాదమైనట్లయితే క్షకాలము అమ్మవారి యొక్క శిరస్సు. తెలుగు భాష కూడా లో ప్రారంభమై క్ష లో అంతమవుతుంది. అందువల్ల మా సోదరి అనంతలక్ష్మి గారు, అనుమాండ్ల భూమయ్య గారు, అం-అగ్రజ శ్రీనివాస్ గారు అలాగే అక్కిరాజు గారు. మీరంతా అకాలంతోనే ప్రారంభం ఇచ్చారు. మీరంతా సరస్వతీ స్వరూపులు కాబట్టి. [చప్పట్లు] అయితే మధ్యలో గురువులు అనేక రకాలు ఇప్పటిదాకా విన్నాం. నా వరకు నాకు గురువు తండ్రి గనక అయినట్లయితే ఇంజనీరింగ్ పూర్తయినటువంటి తొలిరాళ్ళలో దిశానిర్దేశం చేసిన శ్రీనివాసులు గారు నాకు గురువు తండ్రి. ఆయన కూడా ఉన్నాడు ఇక్కడ. [చప్పట్లు] చాలా చిన్న వయసు అప్పుడున్నాయి. ఇక విషయంలోకు వస్తే వేదాల నుంచి భారత భాగవత రామాయణం నుంచి విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం వరకు సమాంతరమైనటువంటి వైదికమైన ఆర్యమైన భారతీయమైనటువంటి ఒక ధర్మాన్ని ఇవాళ సనూతనంగా ఆవిష్కరించినటువంటి భక్తులందరికీ కూడా స్వామి దయ కలుగుగాక. అయితే వీళ్ళందరూ మనకు ఏం చెప్పారు? ఇంకా ఏదన్నా ఉన్నదా? మిగిలి ఉన్నదా అంటే, ఎంత చెప్పినా చెప్పడానికి చాలా మిగిలి ఉంటుంది. చాలా మిగిలి ఉన్నది కదా అని అయితే ఇక్కడ ఒక చిన్న చమత్కారం ఉంది. అందరికీ ఇరవై ఐదు నిమిషాల టైం అని చెప్పిన నాకు నేను కూడా అని ఎవరూ చెప్పలేదు. [నవ్వు] అందువల్ల నేను పద్దెనిమిది నిమిషాలు పన్నెండు నిమిషాల్లోనే ముగిస్తాను మన స్వామికి చక్కగా ఒంటిగంటకి మనం ఆహారం తిందాం. ఇంకో పది నిమిషాలే అయిపోతాయ్. అది మార్చడానికి వీలు లేదు. తండ్రి కొడుకు రెండూ మనం మాట్లాడుకుందాం. కేవల తండ్రుల గురించి మాత్రమే మాట్లాడవలసి గనక వచ్చినట్లయితే వ్యాసులవారు తన కొడుకైనటువంటి శుకదేవుడిని శుకామధుతని శుక మహర్షిని జ్ఞానం కోసం ఎవరి దగ్గరకు పంపారు అంటే జనక మహారాజు దగ్గరకు పంపారు. అదేంటి నేను జ్ఞాన స్వరూపుడిని ఆయనెమో రాజు, రాజు దగ్గరకు పంపుతారేంటి అన్నాడు శుకుడు. నేను థియరీ చెప్తాను ఆయన ప్రాక్టికల్ చెప్తాడు నీకు అది అవసరమేనమ్మా అన్నాడు తండ్రి. ఆతడు ఉత్తముడైనటువంటి తండ్రి. బోధ వలన మానవుడు మారడు. ఇప్పుడే మా శ్రీనివాసులు గారు చెప్పారు. ఆదర్శ మానవుడు కావాలి అంటే స్వామి మాటల్లోనే మనిషి ఆచార మానవుడు కావాలి. ఆదర్శాలు వల్లే వేస్తూ వెళ్తే ఏం ప్రయోజనం లేదు గనుక వ్యాసులవారు శుకుడ్ని అక్కడికి పంపించారు. శాంతమునికి ఆనందం కలిగించటం కోసం భీష్ములవారు జన్మాంతం బ్రహ్మచారిగా జీవించారు. రాజ్య పరిత్యాగం చేశారు. ఇక దశరథ మహారాజు రాముడు అని ఎంత చెప్పినా చాలా విశేషమైంది. కానీ ఇక్కడ అకర్తమమిదం తీర్థం భరద్వాజ అని వాల్మీకి రామాయణంలో శ్లోకం ఉంది. సంసారం అంతా ఎట్లా ఉండాలంటే బురద లేకుండా ఉండాలి అని. సంసారం అంటేనే బురద కదా! తిరుగుతుండాలి కాళ్ళు కడుక్కోవాలి తిరుగుతుండాలి కాళ్ళు కడుక్కోవాలి ఇది రోజూ జరిగేది. కానీ ఎవరి జీవితం ఆదర్శప్రాయమో, ఎవరి లక్ష్య ధ్యేయాలు పరార్థమై ఉన్నవో, ఎవరి యొక్క నడక నడత మరొకరికి మార్గదర్శనం చేస్తున్నదో, చేయించగలిగినటువంటి స్థితి ఉన్నటువంటి వాడు ఉత్తముడైనటువంటి తండ్రి అవుతున్నాడు గనుక అటువంటి ఉత్తమోత్తములైనటువంటి తండ్రులలో ఎవడు అంటే హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు కాదు వాడు హిరణ్య కశిపుడు. కశిపము అంటే బంగారంతో తీసినటువంటి వస్త్రాన్ని ధరించిన వాడు అని అర్థం. కశిపము అంటే దేహము అని అర్థం. కాబట్టి కొడుకుని పిలిచి నాలాగా ఉండొద్దు విష్ణు ద్వేషం కాదు అనేకమైనటువంటి శాస్త్రాలన్నీ కూడా నువ్వు అధ్యయనం చెయ్యి, నీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని విశ్వ జనీనం చేసుకో అని అటువంటి చండామార్గుల వంటి గురువులు ఇద్దరు గురువుల దగ్గరకు పంపాడు. అది మళ్ళీ మనం చెప్పుకోనక్కర్లేదు. అయితే విష్ణు సాయుజ్యాన్ని పొందిన వాడు ఎవరంటే తండ్రి పొందాడు. పాతాళ లోకంలో తన మనవడైనటువంటి బలి చక్రవర్తికి కామధేనువు కాయడానికి ఎదురుగా ప్రహ్లాదుడు మిగిలిపోయినాడు. ఇంకా ఉన్నాడాయన.బ్రహ్మానందము అంటే బ్రహ్మానందము అని అర్థం. బాధము అంటే ఆనందం. వీడు పుట్టినప్పటి నుంచి ఆనంద స్వరూపంగా ఉన్నాడు. ఆనందాన్ని ఇంతింతలు, పతింతలు, వెయింతలు చేసినటువంటి తండ్రి నిరంజనుడికి సుప్రదుతున్నాడు. ఇక యజ్ఞం జరుగుతున్నప్పుడు దిరిగిపోయినటువంటి వస్తువులు, వట్టిపోయిన ఆవులు విలువలేని వస్తువులన్నీ కూడా దానమిస్తున్నటువంటి తండ్రిని చూసి నచికేతసుడు అడిగాడు, "ఇవన్నీ చేస్తే పాపం కదా తండ్రీ!" అన్నాడు. పట్టించుకోలేదు. ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు, నాలుగు సార్లు అయిపోయిన తర్వాత విసుక్కుని ఏమన్నాడంటే, "ఇట్లా గనక నన్ను ఇబ్బంది పెడితే, నిన్ను యముడికి అప్పజెప్తాను" అన్నాడు. నచికేతసుడికి కావలసింది అదే. తాను సశరీరంగా యమలోకానికి వెళ్లి ధర్మమర్మాలన్నీ కూడా తాను తెలుసుకోవాలి గనుక నచికేతసుడు యముడితో సంవాదమై, మాటలైన తర్వాత కఠోపనిషత్తు అంతమై, మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు యముడు అడిగాడు "నీకేం కావాలి?" అని. "నేను ఎట్లాగైతే నీ దగ్గరకు వచ్చానో, భూలోకంలో నా తండ్రి ఇంకా ఉన్నాడు. నన్ను కొడుకుగా అంగీకరించేట్టుగా నా తండ్రిని అనుగ్రహించు" అని అడిగాడు. అంటే బ్రహ్మవిద్యారహస్యాన్ని తెలుసుకోవడానికి కారణమైనటువంటి తండ్రి, ప్రేరకుడైనటువంటి తండ్రి తన ఎందున్నాడో, తనపై ఉన్నాడో అటువంటి తండ్రి యందు తీవ్రమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు నచికేతసుడు అయినట్లయితే నచికేతసునితో గనక మాట "నిన్ను యముడికి అప్పజెప్తాను" అని అనకపోతే ఆయన కూడా ఇంకో రెండు వస్తువులు తండ్రికి అందించుండేవాడు. కఠోపనిషత్తు అనే బ్రహ్మవిద్యా రహస్యం మనకు అందేది కాదు. ఇక రావణాసురుడి గురించి చెప్పేటప్పుడు మాములుగా విభీషణుడు చాలా మంచి మాటలు చెప్పాడు అని చెప్తారు. విశ్వనాథవారు శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో అక్షకుమారుడు చిన్న, అతి చిన్నవాడు వాడు. రావణపురమునకి ఉపదేశం చేశాడు. తండ్రి, నీవు వెళుతున్న మార్గం ఇది కరెక్ట్ కాదు అని చెప్పాడు. అట్లా చెప్పగలిగినటువంటి ఒక కొడుకు ఉన్నట్లయితే చెప్పగా వినే తండ్రి కూడా ఉండాలి. విని ఉంటే లంక మిగిలేది. అది అకలంక లంక అయ్యేది. కానీ వినలేదు గనుక తమ్ముడు చెప్పినా, తనువున పుట్టిన కొడుకు చెప్పినా వినలేదు గనుక రావణుడు నశించిపోయినాడు. గనుక పితృదేవోభవ అనేటువంటి కార్యక్రమంలో ఇక ధృతరాష్ట్రుని గురించి చెప్పక్కర్లేదు. కానీ ఒక ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఈవేళ తండ్రులు ఎలా ఉండకూడదో కానీ తండ్రులు ఎలా ఉండాలో, కొడుకులు ఎలా ఉండాలో ఒక ప్రస్తావన వచ్చింది. అది ఏంటంటే మన కాలంలో 1995 వరకు మన మధ్యనే నడవాడినటువంటి చందోలు రాఘవ నారాయణ శాస్త్రి గారి అని ఒక మహా చైత్య పురుషుడు ఉన్నాడాయన. ఆయన లలితా ఉపాసన, బాల ఉపాసన చేస్తే ప్రతిరోజూ పన్నెండు గంటలకల్లా మహాత్రిపురసుందరి దేవి బాల రూపంలో ఆయన పాదాల వద్ద నుంచునేది సశరీరంగా. అటువంటి ఆయన, ఆయన తండ్రి రామాయణం రాస్తాను తలా పది రూపాయలు ఇవ్వండని రోజుల్లో ఆయా ఊళ్ళకి వెళ్లి డబ్బు కలెక్ట్ చేసి ఎంతవరకు తన దగ్గర డబ్బు చేరిందో దాని ప్రకారంగా రామాయణం రాయకుండా మరణించిన తర్వాత లేదా మరణించబోయే ముందు రాఘవ నారాయణ శాస్త్రి గారిని పిలిచి ఒక మాటన్నాడు. "అందరి దగ్గర పది పది రూపాయల చొప్పున నేను డబ్బు సంపాదించి తెచ్చాను. పైగా రామాయణం రాస్తాను అని చెప్పాను. కాలం చెల్లిపోతున్నది. నాకు అవకాశం లేదు. నీకు నా-నాకు శ్రాద్ధ కర్మలు చేసినా, చేయకపోయినా నీవు రామాయణం పూర్తి చేసి నా తరఫున నువ్వు రాసి ఎవరెవరు మనకు డబ్బిచ్చారో వాళ్లందరికీ రామాయణం అప్పజెప్పు" అని చెప్పారాయన. దాన్ని తూ.చా. తప్పకుండా పాటించినటువంటి వారు చందోలు రాఘవ నారాయణ శాస్త్రి గారి తండ్రి. [దగ్గరగా చప్పట్లు] మనం చురాళ్ళ పురుషులే కానీ మన మధ్యనే మహాత్ములున్నారు. వాళ్ళని గమనించాలి, వాళ్ళని గుర్తించాలి, గౌరవించాలి, పదే పదే చెప్పుకోవాలి. ఇక ఆత్మావై పుత్రః నామాసి అని ఒక మాట ఉంది కదా. పున్నామ రకాలన్నీ పక్కన పెడితే అవున్నాయో లేదో మనకు తెలీదు. ఎందుకు తెలీదంటే అక్కడి దాకా వెళ్లి వెనక్కి వచ్చి చెప్పిన వాళ్ళు లేరు. [నవ్వు] అంతా వస్తున్నారు, వెళుతున్నారు. ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇట్లా ఇట్లా ఉంటాయి అని మనకి చెప్తే జాగ్రత్త పడతాం అని అవన్నీ మనకు చెప్తారు. కాబట్టి ఇక్కడ తండ్రి యొక్క ఆత్మ పుత్రుని రూపంలో జగత్తులోకి వస్తుంది. పుత్రుడు అంటే పుత్రిక కూడా. అందుకనే శాస్త్ర విహితమైనటువంటి ఒక మహా ధర్మం ఉన్నది. కొడుకు లేకపోతే కుంకుమ పెట్టుకోటానికి ఎవరు అని ప్రశ్న వేసుకున్నట్లయితే కూతురికి కూడా సమానమైనటువంటి బాధ్యత, హక్కు రెండూ కూతురికి ఉన్నాయి. [దగ్గరగా చప్పట్లు] ఇది ధర్మశాస్త్రం. కానీ మా వాళ్ళు కూతురు భయపడుతుందనో కారణా-- అనేక కారణాల వలన స్త్రీని వెనక్కి నెట్టివేశారు. కాలం మారింది. శ్రీపాదు గోపాల కృష్ణమూర్తి గారి మరణం సంభవించినప్పుడు జగ్గయ్య బూడిద అమ్మ వాళ్ళ అమ్మాయిని పిలిచి, గాయత్రిని పిలిచి కండిషన్ లో దహన సంస్కారం చేయమంది. కాబట్టి ఈవేళ కొడుకులు లేరు అని అనుకోక్కర్లేదు, కూతుళ్ళు మేమి చేయలేమని దూరంగా నిల్చోక్కర్లేదు. కొడుక్కి ఎట్లా తనువు ఇచ్చాడో కూతురుకు కూడా ఆతడే తనువు ఇచ్చాడు. గనుక సర్వ అధికారాలు పొందిన స్త్రీమూర్తులకి ఇది మహత్తర సందేశం. [దగ్గరగా చప్పట్లు] పితృదేవోభవ అని. ఇక తల్లి లాలన. తండ్రి ఆలన, పాలన, పోషణ, శిక్ష, శిక్షణ ఐదు భాగాలు. తల్లి కేవలం వాదిస్తుంది. జాగ్రత్తగా ఉండు నాయనా అని మాత్రమే చెప్పగలదు. ఆకలైతే అన్నం పెట్టగలదు. మంచి మాటలు చెప్పగలదు. కానీ మరి పోషణ జరగాలి. మనం చదువుకోవాలి, పెద్దవాళ్ళం కావాలి, మర్యాదస్తులం కావాలి, కీర్తిని సంపాదించాలి, ఫలానా వారి అబ్బాయి అని అనిపించుకునేటంటే...ఫలానా వారి తండ్రి ఇతడు అనిపించుకున్నట్లైతే కొడుకు value ఉంటుంది. మనమంతా ఫలానా వాడి అబ్బాయి అని చెప్తాం కదా! మనమేం చెప్పాలంటే మన తండ్రులు వాడు మా అబ్బాయి అని చెప్పాలి. కానీ ఆయన చెప్పడు. ఎక్కడో చెప్తాడు, ఎవరికో చెప్తాడు. ఇదంతా ఒక సాంఘిక మర్యాదలో ఇమిడినటువంటి పరమ ధార్మికమైనటువంటి విషయాలు కాబట్టి. చాణక్య ప్రస్తావన వచ్చింది గనుక తండ్రులు ఎట్లా పెంచాలి అంటే పిల్లవాడు పుట్టినప్పుడు ఇది ఇక్కడ తల్లి బాధ్యత ఏం లేదు నాలుగు విషయాల్లో. మొదట బాల్యం దాటి కౌమార దశలోకి అడుగుపెట్టే వరకు వాణ్ణి రాజులాగా పెంచమన్నాడు చాణక్యుడు. ఏం కావాలంటే అది ఇచ్చేయ్ అన్నాడు. ఏం పెట్టాలంటే పెట్టేయ్ అన్నాడు. ఎటువంటి కోరిక అయినా తీరుస్తా అన్నాడు. కానీ యవ్వన ఆరంభ వేళ అంటే youth then sixteen years eighteen years కి వచ్చేసరికి వాణ్ణి ఎలా చూడమన్నాడంటే వాడికి పెళ్లి అయ్యేవరకు వాణ్ణి బానిసగా చూడమన్నాడు. బానిస అంటే వాళ్ళకి కష్టపెట్టకూడదు కొడుకునని తండ్రులు relax కాడు. వాళ్ళు కష్టపడతారు జీవితాంతం కొడుకు relax అయిపోతాడు ఎందుకు పనికిరాకుండా అయిపోతాడు. కానీ చాణక్య ధర్మంలో వాణ్ణి బానిసలాగా వాడు ఏదడిగితే అది ఇవ్వటానికి వీల్లేదు. వాడు ఏదన్నా ప్రపంచానికి ఇతరిక్తమైనటువంటి భావంతో ఉంటే దాన్ని సమన్వయించేయ్ అన్నాడు. తర్వాత వివాహం అయిపోయిన తర్వాత వృద్ధాప్యం అంటే అరవై ఏళ్ళు లెక్క మనకి లెక్క అరవై ఏళ్ళు వచ్చే వరకు తండ్రి తన కొడుకుని స్నేహితుడిగా చూడాలి అన్నాడు. కొడుకు కూడా తన తండ్రిని స్నేహితునిగానే చూడాలి అన్నీ పంచుకోవాలి ఏం జరిగిందో చెప్తూ ఉండాలి communicate చేస్తూ ఉండాలి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత తండ్రి కొడుక్కి కొడుకైపోవాలి అని. అంటే తండ్రి మీద తండ్రి కొడుకు మీద ఆధారపడాలి అంటే ఇక నా వల్ల కావట్లేదురా అనటమే అడగటం. కానీ ఇవాళ తండ్రులు we are already very very young శరీరానికి వయసు గాని మనసుకు లేదు కదా అని మనం బరముడాలు వేసుకుని తిరుగుతున్నాం అంతేనా? అవి చేయకూడదు అని చెప్తున్నాడు చాణక్యుడు హాయిగా ఉండండి అని చెప్తున్నాడు. ఇక అకార క్షకారాలు పితృదేవోభవ అనేటువంటి కార్యక్రమాన్ని చూసినప్పుడు ఇందాకటి నుంచి వింటున్నప్పుడు సుమారు ఐదు దశాబ్దాల సత్యసాయి భగవానుడితో మనందరికీ ఉన్నటువంటి ఒక బాంధవ్యాన్ని అనుబంధాన్ని నేను ఒక్కసారి నెమరు వేసుకుంటూ తల్లి లాలన తండ్రి పాలన అనేకమంది ఆధ్యాత్మిక గురువులని నేను కలిశాను. కానీ సత్యసాయి భగవానుడి వంటి discipline ఏరియన్ గురువు ఎవరినీ నేను కనిపెట్టలేదు చూడలేదు. [అందరూ ఒకేసారి చప్పట్లు వాడటం] పొరపాట్లు చేస్తే పదహారు సంవత్సరాలు స్వామి మాట్లాడేవారు కాదు. నేను చెప్పిన మాట నీవు ఆచరించనప్పుడు నీ గురించి నేనెందుకు, నీ సమయాన్ని నేనెందుకు తీసుకోవాలి నాకు సంబంధం లేదనేవారు. అంటే అది బయట కనిపించే శిక్షగా ఉన్నా అది శిక్షణ. తండ్రి వలె ఆయన correct చేయడానికి అత్యద్భుతమైనటువంటి గురువు ఎవరుంటే మిగతా పౌరాణికం అదేంటో అదంతా మనకు కథ వాళ్ళని ఎవరినీ మనం చూడలేం. కానీ కంటితో శరీరంలో మనం బతికిన బతుకులో మనం చూసిన అవతారమూర్తి ఎవరంటే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. [అందరూ ఒకేసారి చప్పట్లు వాడటం] ఇవాళ ప్రపంచం మొత్తం ఇక్కడ discipline ఉంది discipline ఉందంటే discipline ఉందంటే వరసలో కూర్చోవడం, అరవకుండా గందరగోళం చేయకుండా ఉండటం ఇది మాత్రమే కాదు మానసిక దైహిక ఆధ్యాత్మిక హృదయంగతమైనటువంటి ఒక శిక్షణ. discipline ని స్వామి కేవలం కనుసన్నతో నేత్రాంచలాలను అటూ ఇటూ కదలిస్తూ లక్షల మందిని శాశించినటువంటి పరిపూర్ణ మౌన దాక్షిణ్య దక్షిణామూర్తి ఎవరంటే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. [అందరూ ఒకేసారి చప్పట్లు వాడటం] ఒక తండ్రిత్వాన్ని ఆయన పోషించినప్పుడు మనల్ని నావరకు నాకు నేను మిగతా వారి అనుభవాలని చెప్పలేను గానీ చదువుకోవలసిన సమయంలో చదువు మీదనే జాచపెట్టు చదువు మానేసి పరీక్ష మానేసి నువ్వు ఇక్కడికి రావలసిన పని లేదు అని చెప్పారు. జీవితంలో స్థిమిత పడుతున్నటువంటి వేళ జీవితంలో నువ్వు ముందు స్థిమిత పడాలి తర్వాతే ఆధ్యాత్మికం. పడటంలో ఆధ్యాత్మికం ఆధారం చేసుకొని పడాలి. శీల నిర్మాణం చేసుకోవాలి character conduct చాలా important అది అయిపోయింది. ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు బాధ్యతలు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నీ బాధ్యతను వదిలిపెట్టి గనుక పుట్టపర్తికి వచ్చే ఏం గౌరవం ఉంటుంది? నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు wherever you are I am always there with you ఇది జీవితంలో చాలా అనుభవాలని కొద్దిగా తర్వాత చెప్పేటువంటివి వంటి మాట. అయితే కాలగమనంలో ఒక biological father తను ఇచ్చిన తండ్రి ఎట్లా దేహం వదిలిపెట్టి వెళ్తాడో జగత్తుకి పాలకుడై రక్షకుడై ఆరక్షకుడై సంరక్షకుడై అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పి దానిని నిరూపించినటువంటి సద్గురువు ఎవరన్నా ఉన్నట్లయితే ఆతను తండ్రి రూపంలో ఉన్నట్లయితే నా వరకు నాకు లాలన ఆలన పాలన పోషణ ఉద్దీపన ఉత్తేజము ఉదాత్తము సౌశీల్యము అన్నీ అనుగ్రహించినటువంటి సత్యసాయి భగవానుడే నా తండ్రిగా నేను భావిస్తూ. [అందరూ ఒకేసారి చప్పట్లు వాడటం] దానిని మాత్రమే మనసా మనం గ్రహించాలి ఎందుకంటే గురువు దగ్గరికి మంత్రానికి వెళ్ళక్కర్ల దీక్షలకు వెళ్ళక్కర్ల.మీకేదో ఆశీర్వచనం వెళ్ళక్కర్లా తండ్రి యొక్క చూపులు తండ్రి యొక్క తలుపులు తండ్రి భావనలు ఒక ఉదాత్తమైనటువంటి ఆశీర్వచనం మనకన్నివేళలా లభిస్తుంది కాబట్టి ఇవాళ పితృదేవతలన పితృరూపమన్న ఎవరు అంటే ఈశ్వరో గురురాత్నేతి భూర్దిభేదవిభాగినే ఈశ్వరుడన్నా గురువన్నా ఆత్తన్నా ఒక్కటే మూడు కలిగితే ఎవరు అంటే తండ్రి అవుతున్నాడు అటువంటి తండ్రికి మనం నమస్కరించాలి మాములుగా పితృదేవోభవ అనగానే తండ్రికి gratitude లేకపోతే ఇంకేదో కృతజ్ఞతాపూర్వకమైన సభగా కాకుండా మన తనువుకి కారణంగామైన biological father ని మనకి ఉపనయనం చేసి వేదాభ్యాసనానికి ఎనిమిదవ యేటనే శ్రీకారం చుట్టినటువంటి అన్నో తండ్రి ఉంటే తండ్రి చేస్తాడు తండ్రి లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి అన్నగారు చేస్తారు ఎవరు మనకు బ్రహ్మోపదేశం చేసారో ఆతడు మనకు తండ్రి తర్వాత ప్రపంచంలో మనం బతకటానికి అనేక అవకాశాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినటువంటి యాజమాన్యం ఉంటే అది కూడా తండ్రిత్వాన్ని పొందినదే వినవైనది కాదు అది మనల్ని పోషించింది తర్వాత సమస్త ప్రకృతి కూడా తల్లి అయినట్లయితే ప్రకృతికి ఆధారభూతమైనటువంటి ప్రకృతికి ఆరంభమైనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి ఆంతరిక చైతన్యము శక్తి చైత్యము ఏదయితే ఉన్నదో అదంతా తండ్రిగా భావన చేస్తూ పితృదేవోభవ అనేటువంటి కార్యక్రమం ద్వారా మనం ఇవాళ అనేకమైనటువంటి విషయాలను విద్ధుల అందరి ద్వారా మనం విన్నాం అందులో ఒక్కొక్కరిని మళ్ళీ నేను sum up చేశాను అంతవరకే మనకి సమయం మనం కూడా పాటించాలి గనుక ముందుగా అనంతలక్ష్మి గారితో మేము మొదలు పెడదాం ఆనమాకు సోదరి మనసా వచసా శిరసా ఎన్ని కాలంలో అవస్థలోనైనా మేము అనేకమైనటువంటి సందర్భాలలో కలిసినప్పుడు ఒక ఉదాత్తమైనటువంటి భావనారితం వీటన్నింటినీ కూడా తలపోసుకునేటువంటి వాళ్ళం విశ్వనాథవారి ప్రస్తావన వచ్చింది కనుక వారిని చాలా చక్కగా స్పృశించారు మీరు చాలామంది చెయ్యలేరు కల్పవృక్షం జరిగింది తప్ప ఆయన నవలలు నాటకాలు కథలు గాథలు రాస్తూ అనేకమైన శిష్యకోటి ఏర్పడినటువంటి సమయంలో శోభనాంత్రి గారు తన గురువైనటువంటి విశ్వనాథవారిని దగ్గరకు పిలిచి ఏం చెప్పబోతున్నాడు తండ్రి అనుకున్నాడు ఈయన అప్పటికి ఆయనకు ముప్పై మూడు ఏళ్ళు రాసిన రామచంద్ర కథ వ్రాసితివని పిలుచుకో హృదయాసముగా కట్టుకథ లేక మా బ్రహ్మ యటన్న ఆనా తండ్రి ఆజ్ఞయు జీవుని వేదన రెండు ఏకమై నా సకలోగ వైభల సనాథ నాథకథం రచించెదని తండ్రి ఆజ్ఞను పాలించినటువంటి వాడు ఉత్తమోత్తముడైనటువంటి రాముడు గనుక రామనాటకాన్ని రాయమని నా తండ్రి చెప్పాడు గనుక నా తండ్రి ఆజ్ఞను పాలిస్తూ కల్పవృక్షాన్ని పాతుతున్నాను అన్నాడు కాబట్టి అటువంటి దయను ఇవాళ మనం స్మరించుకుందాం అనంతలక్ష్మి గారు ఎప్పుడూ చక్కటి మంచి మంచి విషయాలు చెప్తారు స్వామి యొక్క దయ ఆమెపై ఒక మానసిక ప్రశాంతత ఒక నిబద్ధత ఇవన్నీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి అందమైనటువంటి శేష జీవితం స్వామి ఆమెకు అనుగ్రహించు గాక రెండవది శ్రీనివాసులు గారు నేనేం చదువుకోలేదంటూ చాలామంది ఇంజనీరులను తయారు చేశారంట [నవ్వు] నేను ఏం చేయలేదంటూ సేవాదళం అంటు సేవాదళం నడిపించిన సేనాపతి మా గురువుగారు [నవ్వు] మీకు ఎవరికీ తెలియని ఒక పరమ గుహ్యమైన రహస్యం చెప్తాను సత్యసాయి నిగమాగమం రెడీ అయిపోయింది registration కి అందరూ బెడిగా కూర్చున్నారు అందరూ కానీ స్వామి ఆజ్ఞ ఒకటుంది హెచ్ శ్రీనివాసులు వచ్చి సంతకం పెట్టే వరకు దానిని register చేయొద్దని స్వామి ఆజ్ఞ మీకైతే తెలీదు కానీ నిన్ను పిలిచారు కాస్త మీరు రావాలని ఎందుకు పిలుస్తున్నారో ఆయనకి తెలీదు స్వామి wants you to wet this paper మీ signature కావాలి అని కాబట్టి సత్యసాయి నిగమాగమ నిర్మాణంలో foundation లో ఎవరున్నారంటే మా గురువుగారు శ్రీనివాసులు గారు ఉన్నారు [చప్పట్లు] వారికి ధన్యవాదాలు ఇవాళ ఆయన నా చెంపను తాకినప్పుడు పితృవాత్సల్యం స్వామి ఎన్నిసార్లు నన్ను పిలిచినా నా చెంప తాకకుండా ఆయన ఎప్పుడూ నన్ను పంపలేదు నాకది గుర్తొచ్చింది ఇవాళ చాలా ఆనందంగా ఉంది [చప్పట్లు] ఇక హనుమాన్ల భూమయ్య గారు ఆయన కూడా విశ్వనాథవారి మీద చాలా ప్రధానంగా వేయి పడగల మీద చాలా గొప్ప ప్రచారాలు చేశారు ఉపనిషత్తులన్నీ ఆట వెలదురులో తేట గీతరులో రాశారు వినయము బాగా చదువుకున్న ఒక వ్యక్తి ప్రసిద్ధుడైనటువంటి ఒక వ్యక్తి వినయంగా ఉండగలడా అని గనక అంటే ఒక హనుమాన్ల భూమయ్య గారిని మనం చూడొచ్చు [చప్పట్లు] ఆయన ఈగడేము teacher ఆయన నన్ను అడగక్కర్లేదు ఇందాక వారు ప్రస్తావన చేశారు గనుక నేను చెప్తున్నా ప్రపంచంలో కవి గురించి చెప్పడానికి మన పురాణాలన్నీ నిండా బోలెడు విషయాలున్నాయి ఇవాళ మనకి సమయం లేదు ఎప్పుడైనా ప్రత్యేకమైనటువంటి study circles లో మళ్ళీ దీనిని ఇది కేవలం స్వామి మాటల్లో ఎప్పుడూ అంతే ఒక చిన్న పుస్తకాన్ని తీసి తేడలో ఒక పద్యం రాయిస్తే ఇది sample మాత్రమే బంగారు ample వెళ్ళి కమ్మనేవారు [నవ్వు] ample కోసం మనం ఎదురు చూద్దాం వీళ్ళందరినీ మనం మళ్ళీ పిలుచుకుందాం ఇక అద్దంకి శ్రీ మన శ్రీనివాస్ నవభారత రత్న పురస్కారాన్ని ఎవరికివ్వాలి అని అనుకున్నప్పుడు వయస్సులో చాలా పెద్దవాళ్ళందరూ అందరి పేర్లు వస్తే వయస్సులో వారందరిలో అతి చిన్నవాడైనటువంటి మా శ్రీనివాస్ కి ఇవ్వాలని నేను నవభారత రత్న అని చెప్పినప్పుడు మాకు శ్రీనివాస్ గారేం తెలియదండి అయితే కవికి అన్నీ తెలుస్తాయి కవి అందరికీ తెలియడు గనుక మీరు ఆయన్ని పిలవండంటే రోజు ఆయన చేసిన ప్రసంగంతో నవభారత రత్న award ఆయనకి ఇవ్వటమనేది సముచితమని అందరూ ఏకగ్రీవంగానే నిర్ణయించారుఇవాళ చాలా చక్కగా అందరికీ ఒక గంట, గంటన్నర time ఇవ్వాలి కానీ మనకివ్వరు. ఎందుకవంటే స్వామి ఐదుగురు ఎందుకు? ఒక్కడుంటే చాలు కదా అంటే It's to be a monologue between the speaker and the listener. Listener ఎప్పుడో మధ్యలో మధ్యపై ఎప్పుడో వెళ్ళిపోతాడు. ఐదుగురిలో ఒక వైవిధ్యం-- సుందర వైవిధ్యం ఉంది, భిన్నత్వం ఉంది, విషయాన్ని అనేక కోణాల్లో స్పృశించే అవకాశం దొరుకుతుంది గనుక we selected the stalwarts and he is the youngest of all. అక్షయ్ శ్రీనివాస్ గారికి స్వామి అనుగ్రహం కలగాలి. అలాగే పక్కన ఉన్నటువంటి సుందర్ రామకృష్ణ గారు. ఆయనని అసురా అని పిలుస్తాండాయనని. అసురా అంటే రాక్షసుడు అని కాదు. అది కూడా ఒక అసురా అంటే అఖిలాత్ సుందర్ రామకృష్ణ. [నవ్వు] సరే ఆయన నాటకం కృష్ణ తులాభారం జమున గారితో కలిసి శాంతి వేదికలో వేసినప్పుడు ఒకవైపు నాంతారావు గారు, ఒకవైపు ఎమ్.ఆర్. అప్పారావు గారు, స్వామి మధ్యలో కూర్చున్నారు. స్వామికి right side నేను కూర్చున్నాను. అదొక మహాయోగం. వీళ్ళందరూ ఆడుతూ ఉన్నారు. కృష్ణ తులాభారం ఆడుతున్నారు నాటకంలో. స్వామి నాకు, "వాళ్ళు బాగా ఆడుతున్నారు" అన్నారు. నాటకమంతా అయిపోవచ్చింది. అయిపోతున్న సమయంలో స్వామి ఒక మాట అన్నారు. కృష్ణుడు ద్వాపర యుగంలో గనక ఇటువంటి తులాభార సంనివేశాన్ని ఎదుర్కొని ఉన్నట్లయితే ఇదిగో సుందర్ రామకృష్ణ లాగానే ఆడి ఉంటాడు అని అన్నారు. [చప్పట్లు] That's all. That's more than భారతరత్న. అయితే సంకల్పానికి శివం ప్రాంగణం మన వరకు కాదు ప్రపంచం మొత్తానికి కూడా చాలా దివ్య ప్రాంగణం ఇది. స్వామి ఇక్కడ దక్షిణం వైపు చూస్తూ దక్షిణామూర్తి వలే నుంచుని ఉంటారు. ప్రాంగణంలో మనమందరం కూర్చొని భారతదేశమైనటువంటి ఒక సాంస్కృతికమైన వారసత్వాన్ని గురించి మారిపోతున్న, జారిపోతున్న, కాలిపోతున్న, కూలిపోతున్నటువంటి అనేకమైనటువంటి భారతీయ వివరణ గురించి మళ్ళీ వీటిని ఎట్లా revive చేయాలి, ఎలా వెనక్కి తేవాలి అంటే ఇటువంటి సమావేశాలు సందర్భాలు అవసరం. దీనిని ఒక నిష్ఠగా, ఒక యజ్ఞంగా, ఒక పవిత్ర కార్యక్రమంగా భావించి స్వామితో చక్కని అనుబంధం ఉంది, సేవాదళంలో ఉంది, అనేక పుస్తకాలు రాసి ఉన్నటువంటి one of the senior most devotees మా ఆరం కృష్ణారావు గారు. [చప్పట్లు] నేను సంకల్పించాను ఇక్కడ. స్వామి ఇట్లాగే ఇంకా కొన్నాళ్ళు, కొన్నేళ్ళు అయితే ఇక్కడే నిలిపించాలి అని స్వామిని ప్రార్థిస్తూ, ఇవాళ వచ్చిన అందరూ నాకు తెలుసు. అందరి పేర్లతో సహా నాకు తెలుసు. అందులో స్వామి దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి ఒక అద్భుతమైనటువంటి బాలుడి కాసు. నాకు బాగా తెలుసు. ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని శిబిరాలు ఏర్పాటైనాయో, ఎన్నింటికి మేము వెళ్ళామో, వెళ్ళే అవకాశాన్ని స్వామి ఎలా ఇచ్చారో, ఇవన్నీ మనం గమనించుకున్నప్పుడు కర్త, కర్మ, క్రియ వి.ఎస్.ఆర్. మూర్తి గారు అని కృష్ణారావు గారు అన్నప్పుడే కర్త, కర్మ, క్రియ నువ్వు స్వామి అని నేను చెప్పుకున్నాను. ఎందుకంటే మనిషిని ముందు నుంచోబెడతారు. ఒక ఉపాధిని సంకల్పిస్తారు. దాని ద్వారా అనేక కార్యక్రమాలు చేయిస్తారు. తానే అన్నియై అంతాయే అన్నిటా నిండి విష్ణుతత్వంలో ఇవాళ జరిగినటువంటి తన బిడ్డల యొసే కార్యక్రమాన్ని మన తండ్రియై ఆయన ఇక్కడ చక్కగా వీక్షిస్తున్నారు. [చప్పట్లు] విన్నారు. ఇవాళ అథారాతి క్రమంలో మా అనసూయ కూడా ఇక్కడ రావటం నాకు ఆనందం కలిగింది. దానికి కారణం ఏంటంటే సీతమ్మ మా అయ్యమ్మ select చేయటంతోనే తర్వాత శ్రీరాముడు మా కన్నతండ్రి. అయింది కదా! మాకు వాళ్ళ ఇంట్లో she is an artist of excellence. వీళ్ళందరినీ స్వామి ఒక్కచోటికి ఎలా చేరుస్తున్నాడు, కొత్త కొత్త వాళ్ళంతా స్వామి ప్రాంగణంలోకి ఎట్లా రావాలి, వస్తున్నారు అని ఒక ఆనందాన్ని, భూతిని నేను పొందుతూ స్వామి యొక్క దివ్య మహాసంకల్పానికి జోళ్ళు సమర్పిస్తూ అంటే రెండు చేతులెత్తి నమస్కరిస్తూ స్వామికి మంగళాశాసనం చేయవలసిందిగా స్వామినే ప్రార్థిస్తూ సాయిరాం. [చప్పట్లు]
YouTube · audio

Pithru Devo Bhava Study Circle @ Sivam

Home

Pithru Devo Bhava Study Circle @ Sivam

Source: P V S on YouTube

0:00 / 1:09:30