No transcript for this section.
Transcript begins at 0:00.
ఆ [అపరిమిత background శబ్దం] పరమ మాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య శ్రీ చరణాలకు నా ప్రణామ్ సారస్వం సమర్పిస్తూ మార్గశిర మాసం మనం ఎప్పుడూ అనుకుంటాం కాలే స్థలే జలే కాలం ఒకటి అందరూ సంధ్యా సమయం మామూలు ప్రజలకి ఇది సాయంకాలం అయితే మనకి ఇది సాయికాలం ఈ సమయంలో స్వామి మనతో ఉంటారు. అలాగే స్థలం ఒకటే జగజ్జనని అయినటువంటి అమ్మవారి సన్నిధానంలో కూర్చున్నాం. ఇక తీర్థమా? మన గోడలు వాళ్ళందరూ కలిసిందే తీర్థం. భక్తులందరూ కలిసి ఒక చిత్తైక్యా పరిస్థితిలో పరమేశ్వరుడి గురించి పరమేశ్వరుడి గురించి తాను మాటలు అనుకోవడానికి ఏర్పడిన ఈ సందర్భానికి ఈ సందర్భాన్ని ప్రతి నెల ఒక మహా యజ్ఞంగా స్వీకరించి స్వామి సందేశ ఆదేశ ఉపదేశాలు మూడింటిని కూడా ఏకం చేసుకుని ఒక దీక్షా బద్ధమైనటువంటి కార్యక్రమంగా దీన్ని రూపొందించుకున్నటువంటి బుక్కట్ పల్లి సత్యసాయి సేవా సమితి సంపూర్ణంగా స్వామి అనుగ్రహానికి పాత్రమైంది. లేకపోతే ఎన్ని అవాంతరాలు అయినా రావచ్చు ఈ ప్రపంచంలో కానీ అవి ఏం జరగలేదు మనం అనుకున్న ప్రకారం మన కొడుకు ఉన్నచోట మనకు కావలసినట్లుగా ఇందులో ఎవరెవరు ఉండాలో స్వామే నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని ఎగ్జెక్టివ్ గా చక్కగా నడిపిస్తున్నందుకు మనకి గురువైనటువంటి సద్గురు స్వరూపమైనటువంటి స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ మామూలుగా అధ్యాత్మ నిత్య జీవితంలో అధ్యాత్మ దీనిమీద వ్యాసం వ్రాయండి అని మనం అడిగిస్తూ ఉంటాం. నిత్య జీవితంలో అధ్యాత్మ లేదు అధ్యాత్మ జీవితంలో నిత్య జీవితం కలిసిపోతుంది అలా ఉండాలి. అసలు ఉన్నదంతా ఆధ్యాత్మిక మనిషి పుట్టుక నుంచి దేహం వదిలిపెట్టే దాకా ఈ మధ్య కాలమంతా మనం జీవన కాలం అనుకున్నట్లైతే ఇందులో సుఖాలున్నాయి, సంతోషాలున్నాయి, ఆనందాలున్నాయి, దుఃఖాలున్నాయి అనేకమైన విషాదాలున్నాయి, నిరోధాలున్నాయి, లేనిదంటూ లేదు. ఆకర్షణలున్నాయి, వికర్షణలున్నాయి. కష్టాలు బాధలు పంపుతున్నప్పుడు దేవుడికి నా యెదుట దయ లేదు అనేది మనమే. కాస్త అంతా బాగున్నప్పుడు దేవుడి దయ బానే ఉంది అని అనుకోవటము మనదే. ఏదన్నా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగినప్పుడు ఆయన దయ నా మీద తగ్గిపోయిందని అనుకునేది మనమే అన్నీ మన అనుకునేది మనమే కాబట్టి. భారతీయమైనటువంటి తత్వ సిద్ధాంతంలో జీవుడు కేవలం శక్తి కొన్నాళ్ళు ఇక్కడ ఉంది మరణించటానికి వీలు లేదు. మనిషి జీవిత కాలంలో తాను దేనిని పొందగోరి వచ్చాడో అసలు ఎందుకై జన్మ ఎత్తాడో ఆ జన్మకి ఒక అర్థాన్ని పరమార్థాన్ని అర్థం చేసుకుని యదార్థం వైపు అడుగు వెయ్యాలి. ఆ యదార్థం అంటే Absolute Reality దాని వైపు వెళ్లాలి అంటే అధ్యాత్మ వినా వేరే మార్గం లేదు. ఈ అధ్యాత్మ అనేక స్థాయిల్లో ఉంటుంది. ఇవాళ ఇంకా పరమ పవిత్రమైనటువంటి ఈ క్షణాలు ఎందుకని అంటే ఇవాళ భగవాన్ రమణ మహర్షి జయంతి birthday. ఇవాళ పొద్దునంతా ఆత్మ విచార మార్గంలో సుమారు రెండు మూడు వేల మంది ఆ మధ్యన అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుకుని కేవలం ఒక గంట గ్యాప్ లో మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. అంటే అధ్యాత్మ జీవితం జీవితంలో అధ్యాత్మ ఉన్నదా? అధ్యాత్మలో జీవితం ఉన్నదా? మరి దీనిలో ఏమున్నాయి? పూజలున్నాయా? వ్రతాలున్నాయా? దానాలున్నాయా? ధర్మాలున్నాయా? యజ్ఞయాగాలున్నాయా? స్వాధ్యాయాలున్నాయా? సత్సంఘాలున్నాయా? ప్రసంగాలున్నాయా? ఉపన్యాసాలున్నాయా? పురాణ కాలక్షేపాలున్నాయా? అంటే అవన్నీ ఉన్నాయి కానీ ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి మానవుణ్ణి సమున్నతమైనటువంటి స్థాయికి తీసుకుని వెళ్ళాలి. స్వామి అవతారాన్ని యత్నం ఒక్క క్షణం రెండు నిమిషాలు విచారణ చేసినట్లయితే వారి అవతార కార్యకర్తం అంతా వారు ఈ అవనీ సంచారం చేసినంత కాలం మహిమలు చేశాయి. కొన్నాళ్ళు చేశారు మహిమా కాండ కొంతకాలం సేవా కాండ కొంతకాలం విద్య అందించినటువంటి విషయాలు కొంతకాలం అంటే మనిషి తన జీవితాన్ని సమగ్రంగా, సంపూర్ణంగా, ఆనందంగా, ప్రేమపూర్వకంగా గడపడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలని కూడా డెబ్బై రెండు సంవత్సరాల వృద్ధగా అంటే బోధించేటువంటి రీతిలో సద్గురువుగా తమ అవనీ ప్రయాణాన్ని కొనసాగించారు. ఇక తాను సంకల్పించుకున్నటువంటి కార్యక్రమాలు అయిపోయిన తరువాత లేదా అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో వారు తమ అవతారాన్ని పరిసఎందుకని ఇంకా చాలా కాలం ఉండొచ్చు కదా అంటే స్వామి నిర్ణయించుకున్న సమయం అది దాంతో మా ఉద్యోగం బదిలీ అక్కడి నుంచి మన బోటి వాళ్ళకి సాధనకి అవకాశం ఇచ్చారు. ఎన్నాళ్ళు జీవిస్తాం మహిమలు ఎన్నాళ్ళు చేస్తాం వ్యక్తిగతమైన సంగతులు ఎన్నెన్ని చెప్పుకుంటా మురిసిపోతాం ఇది మాత్రమే కావలసినమా దీని కంటే మహోన్నతమైనటువంటి స్థాయి ఒకటి ఉన్నది దీన్ని శంకర భగవత్పాదులు ఆత్మా అందరినీ గనక జాగ్రత్తగా విచారణ చేసినట్లయితే మనకు కొన్ని విషయాలు వెల్లడి అవుతాయి. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి మనం కొన్నాళ్ళు చూడండి చిన్నప్పుడు ఒక ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్తాం ఆయన ఒక పద్యమో పాఠమో శ్లోకమో నేర్పుతారు అది దాటుతాం కౌమార దశలోకి వస్తాం నెమ్మదిగా మనంతట మనం చదువుకోవటం మొదలు పెడతాం అయినా ఓ అధ్యాపకుడు ఉంటాడు ఆ తర్వాత కాలేజీకి వెళ్తాం ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్తాం ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక పిహెచ్డి తీసుకునేటప్పుడు గైడ్ ఒకడు దొరుకుతాడు అతను ఇలా చేయి అలా చేయి అని చెప్తాడే తప్ప ఆ మిగతావి ఏమి చేయడు అట్లాగే ఆధ్యాత్మికంలో కూడా పూజ వ్రతము జపము తపము ధ్యానము యోగము వీటన్నింటిలో ఒక దాని నుంచి మరొకటి ఉన్నది ఒక సోపానం నుంచి రెండో సోపానానికి జీవుడు వెళ్ళాలి కాకపోతే స్వామి ఇంత వైదంతికమైన భాష వాడకుండా ఎప్పుడూ కేజీలోనే ఉంటారా పిజిలోకి రండి అనేవారు మన కేజీలు మన పిజిలు అన్నీ ఓ చోట ఆగిపోయినయి అలా కాకుండా మహిమలు చెప్పుకునే కాలక్షేపం చేసే వయస్సు కాదు తరుణం కాదు ఒక ఆధ్యాత్మికని చాలా గంభీరమైనటువంటి ఘనమైనటువంటి విషయాన్ని మన జీవితంలో మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలి అనేక విషయాలు నేర్చుకుంటాం అనేకం వింటాం అనేక శాస్త్రాల మీద అధికారం సంపాదిస్తాం అనేకమైనటువంటి దానధర్మాలు చేస్తాం అంతేనా అంటే ఇవి ఏవీ ముక్తిని మాత్రం ముక్తికి దారి చూపిస్తాయి మంచిగా ఉండటానికి చక్కని జీవితాన్ని గడపటానికి ఒక ఆనందకరమైన జీవితం గడపటానికి మనకి ఇవన్నీ మార్గాలు సూచిస్తాయి తప్ప ఇవి ఏవీ కూడా ముక్తిని ఇవ్వవు ముక్తిని అంటే ముక్తి అనగానే మనకి మరణం దాని తర్వాత వచ్చే వైకుంఠం కైలాసం రెండు ముద్దొస్తాయి ముక్తి అన్నా మోక్షం అన్నా మరణానంతర సుఖం అన్నా మరణానంతరం అసలు సుఖం లేదు దాని తర్వాత సుఖమూ లేదు దుఖమూ లేదు మనిషి జీవుడు జీవించి ఉండగా సుఖం ఉంది దుఖం ఉంది దేహమే విడిపోయిన తర్వాత అక్కడ సుఖం లేదు దుఖం లేదు మరి ఏమున్నదయ్యా అంటే సర్వాత్మకమైనటువంటి ఒక చైతన్యంలో మనం కూడా కూలి కలిసి లీనమై ఉంటాం ఆ లీనమై ఉండేటువంటి ఆ దివ్య విధానమే ఆధ్యాత్మిక విధానం దాన్ని మనం ఇవాళ ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలి అని ఒక ప్రశ్న మన అంతట మనం వేసుకున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక సాధన ఎందుకు చేయాలి ఎలా చేయాలి తర్వాత అసలు ముందు ఎందుకు చేయాలి అంటే స్వామిని స్వామి దేవుళ్ళు వారు చిన్న వయసులో ఉండగా మహా పండితులు నిపుణులైనటువంటి పండితులంతా వారిని ఒక ప్రశ్న వేశారు స్వామి ఆధ్యాత్మికం అంటే ఏమిటి అని అడిగారు ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలోకి వస్తే దాని పేరు ఆధ్యాత్మికం అని చెప్పారు వాళ్ళకి చక్కగా అర్థమైపోయింది దాని మీద వ్యాఖ్యానం ఏమి లేదు మళ్ళీ పది పదిహేను ఏళ్ళ తర్వాత స్వామి ఇదే ప్రశ్నని ఎదుర్కొన్నారు ఎదుర్కున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే అదే జవాబు ఇవ్వలే ప్రభావంలో నుంచి స్వభావంలోకి రండి అది ఆధ్యాత్మికం అన్నారు మళ్ళీ ఒక పది ఏళ్ళు పది పదిహేను ఏళ్ళు అయిన తర్వాత అంటే మన బోటి వాళ్ళందరం కూడా స్వామి అందరూ ఆధ్యాత్మికం అంటున్నారు ఆహ్ దానికి ఏమిటి అర్థం ఎట్లా అని అంటే మొదట చెప్పిన ప్రవృత్తి నివృత్తి మార్గం చెప్పలేదు ప్రభావం స్వభావం చెప్పలేదు మానవుడు మానవుడిగా జీవించగలిగితే అది ఆధ్యాత్మికం అన్నారు అంటే మనిషి తన ఉనికిని తన అస్తిత్వాన్ని తన వ్యక్తిత్వాన్ని వదులుకోకుండా తాను తగ్గ దిక్కుకునే ప్రయత్నం చేయకుండా ప్రపంచంలో ఉన్నవన్నీ నింపుకుంటూ అన్ని ఆలోచనలు మనసు నిండా పెట్టుకొని నాకు ముక్తి ఇవ్వు నాకు మోక్షం ఇవ్వు అంటే పరమాత్మమోక్షం పొందటానికి ఏదేమైనా పదార్థమా? కాదే. మోహక్షయమే మోక్షం. మనకి కోరికలుంటాయి, ఆశలుంటాయి. మనకి చిన్న చిన్న ఆ ప్రాపంచికమైనటువంటి విషయ ఆశక్తులు ఉంటాయి. వీటన్నింటినీ మోహంగా మార్చుకోకుండా [గంటలు మోగుతున్నాయి] ఆ మోహం ఏర్పడినప్పుడు దాని వెనుక క్షయం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఆ మోహక్షయమే మోక్షం. అంతే తప్ప ఇక్కడ ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత స్వర్గానికి వెళ్తాం, పైగా చానికి వెళ్తాం, ఇవన్నీ కూడా ఇంతవరకు ఎవరూ వెళ్ళి వచ్చి చెప్పిన వాళ్ళు లేరు. వైకుంఠం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు లేరు. కవులు వర్ణిస్తారు, పండితులు పద్యాలు రాస్తారు. వైకుంఠంలో ఇలా ఉన్నాడు, శేషశయనం ఆవాసముగా, లక్ష్మీ నందీవహనాన అని అంటారు. అవన్నీ కూడా ఒక భావాత్మకమైనటువంటి ఆలోచనే తప్ప ఇది యదార్థము, ఇది ఇంతే అని చెప్పారా అంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళు లేరు. మరి ఎట్లా? దీన్ని సమన్వయం చేసేది ఎట్లా? అంటే వేద ప్రామాణికమైనటువంటి ఒక్క మాట ఉన్నది. [గాలి వీస్తుంది] ఆ మాటలో రెండే రెండు పదాలున్నాయి. ఆ పదాలు ఏమిటంటే, ఇహ మీమా. అంటే ఇప్పుడే ఇక్కడే అని. Now and here. తర్వాత వదిలేయండి. తర్వాత ఏమవుతుందో మనకేం తెలియదు. మనం దేహం వదిలాక ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళకి అర్థమే గాని పోయిన వాళ్ళకి అర్థం ఏం లేదుగా. వాడు దారిగా దేహం వదిలేశాడు. మరి ఈ దేహంలో ఉండగా ఏమిటంటే, ఇందాక చెప్పుకున్నటువంటి బంధువాలన్నిటినీ మన యందున్నాయి. అనేకమైన ఆలోచనలు. ఈ క్షణం ఇది కావాలనుకున్న మనస్సు రెండవ క్షణం వద్దంటుంది. ఇవాళ ఇది నచ్చుతుంది, మర్నాడు విసుగుతుంది. కాబట్టి ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అన్న భావన ఏర్పడినప్పుడు నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఒక ఆనంద అతిశయ వేత్త ఏదైతే ఒక ఆత్మ భావనగా ఉన్నదో ఆ ఆత్మను మనం ఎరిగేటువంటి ఒక స్థాయికి వెళ్ళాలి. దానికి అధ్యాత్మ మార్గం. దాంట్లో ఎందుకు రావాలి అంటే స్వామి అక్షర తెలుగులో ఒక మాట చెప్పారు. కూడి ఉన్నాయి, కూడి ఉన్నాయి అనుకున్నవన్నీ కూడా ఏదో ఒకనాడు నిన్నుంచి వీడి పోయేవి. ఫైనల్ గా ఊడిపోయేవి. చాలు. దీనికి వ్యాఖ్యానం అక్కర్లేదు. కానీ మరి ఏది మనతో ఉంటున్నది అంటే సహచర ప్రాణాలు. [గంటలు మోగుతున్నాయి] పంచ ప్రాణాలు మాత్రం మనతో ఉన్నాయి. పోయేదాకా బంధువులుండరు, కన్నవాళ్ళుండరు, మనం కన్నవాళ్ళు అసలుండరు. మరి ఎవరుంటారుగా? స్నేహితులుంటారు, పరిచయిస్తులుంటారు. కానీ కడవరకు ఉండేది పంచ ప్రాణాలు గనుక ఈ పంచ ప్రాణాల యందు ఈశ్వరుడు వాయువు రూపంలో హరి. మీరు విశిష్టాద్వైతం గనక తీసుకున్నట్లయితే హరి సర్వోత్తముడు అంటారు. హరి అంటే వాయువు అని అర్థం. వాయువు అంటే ఆయువు అని అర్థం. ఆ ఆయుష్షు అంటే మన ప్రాణం అని అర్థం. ప్రాణం అంటే చైతన్యం అని అర్థం. ఆ చైతన్యమే పరమాత్మ యొక్క చైతన్యమే మనయందు కూడా ఉన్నది గనుక ఇన్ని అవతారాలు వచ్చినాయి. ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చినాయి. అనేకమైనటువంటి విషయాలు బోధపరిచినాయి. కానీ భక్తులారా, శిష్యులారా లేకపోతే ఇంకేదో భర-భారవతులారా ఇట్లా సంబోధించారే తప్ప దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమాత్మ స్వరూపులారా అని సంబోధించినటువంటి అవతారం ఇప్పటివరకు ఒకే ఒక్క అవతారం అది భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి అవతారం మాత్రమే. కారణం ఏమిటంటే ప్రతిక్షణం పలకరించినప్పుడల్లా మన పేరుతో పిలవాలి. ఏదో interview room లో మాట్లాడ్డం వేరు, వ్యవహారగతంగా ఆర్గనైజేషన్ పరంగా పేరు పెట్టి పిలవటం వేరు. వారికి వాటితో ఎట్టి సంబంధం లేదు. మనతో కూడా వారికి సంబంధం లేదు. మరి దేనితో సంబంధం ఉన్నది అంటే మన యందున్నటువంటి ఆత్మతో మాత్రమే వారికి సంబంధం ఉన్నది గనుకనే దివ్యాత్మ స్వరూపులారా మీరు దివ్యమైనటువంటి ఆత్మ, దివ్యాత్మ అంటే పరమాత్మ అంశంలో నుంచి మీరు వచ్చారు. దాన్ని వివేకానందుడు ఉపనిషత్తులలో నుంచి తీసుకుని అమృతస్య పుత్రాః అన్నాడాయన. అంటే మృతి లేని, చావు లేని, మరణమే ఎరగనటువంటి ఆత్మ విభూతిలో నుంచి మీరు వచ్చారు అని వివేకానందుడు చెప్తే శంకర భగవాన్ పాదులైతే అసలు భగవంతుడు మీరేనన్నారాయన. మళ్ళీ భగవంతుణ్ణి వేరే వెతకనక్కర్లేదన్నారు. ఆ సమస్తమైనటువంటి చైతన్యం అనేకమైనటువంటి ఉపాధి భేదం చేత నామరూప ఉపాధులు మూడు. నామ ఉండాలి, రూపం ఉండాలి. ఇదిగో అనేక శరీరాలు, నేనులు అనేకం చూసి వచ్చాం. ఎవరి నేను వారిది, ఎవరి నేను వారిది, ఎవరి పేరు వారిది. కానీ వీటన్నింటినీ కూడా ఒక సూత్ర బంధం చేసినటువంటిది ఏది అంటే దివ్యమైనటువంటి ఆత్మే. కనుక ఆ ఆత్మ వైపు మనం నడవటానికి ఒక అధ్యాత్మ మార్గాన్ని, సాధన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. దీని యొక్క పరమార్థం ఇంతే. అన్ని శబ్దాలు కొట్టే శిశబ్దమందు, అన్ని యుగాలు మొదలాయే యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ. పరాయణ, అపారాయణాభిష్టము. యోగత్వాన్ని సాధించుకోవాలి. ఆ యోగత్వం ఏమిటి అంటే పరమాత్మతో కూడి ఉండేదే శాశ్వతమైనటువంటి కలయిక. గురువుతో కూడి ఉండేదే శాశ్వతమైన కలయిక. గురుభావనతో నిలకడ చెందేదే శాశ్వతమైనటువంటి బంధనం. మిగతావన్నీ కూడా కదలిపోతూ ఉంటాయి, చలంచలితంగా ఉంటాయి. స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి, కాల విశేషం చేత, విధి ప్రభావం చేత అనేకమైనటువంటి బంధనాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. బంధాలన్నీ వీడిపోతూ ఉంటాయి. కానీ పరమాత్మతో మాతృ గర్భంలో నుంచి సమాధి గతమయ్యే వరకు కూడా జీవితఅయితే పరమాత్మతో కూడి ఉండాలి మరి పరమాత్మ ఎక్కడ ఉన్నాడు లేదు ఎక్కడ ఉన్నది అసలు పరమాత్మ లేనిదెక్కడ ఉన్నదంతా పరమాత్మే సర్వం ఖల్విదం బ్రహ్మ ఈ సమస్త ప్రపంచం కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యమాన ప్రపంచం అంతాకూడా పరమాత్మ యొక్క భావన పరమాత్మ యొక్క శక్తి పరమాత్మ యొక్క సంకల్పం చేత ఈ సమస్త సృష్టి భిన్నభిన్నంగా వైవిధ్యాలతో వైవిధ్యాలతో భిన్న ప్రవృత్తులతో ప్రకృతులతో ఏర్పడి ఉన్నది గనుక ఈ కనిపిస్తున్నదంతా అనాత్మ అయినట్లయితే కనబడనిది ఏదైతే ఉన్నదో దాని పేరు ఆత్మ అని మన వాళ్ళు పేరు పెట్టారు దీన్ని శంకర భగవత్పాదులు ఇంకా మనవోటి వారికి అర్థమయ్యే రీతిలో ఆత్మ అంటే మళ్లీ అదేదో బొమ్మ అనుకోకండి అదేదో పదార్థం అనుకోకండి అదేదో మీ నుంచి భిన్నంగా ఉన్నదని అనుకోకండి ఆత్మ అంటే ఏమి మా అంటే లేదు. మీకంటే ప్రత్యేకంగా లేదు కాబట్టి మీరు ఆత్మ స్వరూపులే భగవాన్ రమణ మహర్షిని ఇదే ప్రశ్న వేసినప్పుడు ఆత్మసాక్షాత్కారము ఎట్లా జరగటం ఆత్మని ఎట్లా పట్టుకోవటం ఇది ఆత్మ అని ఎలా చూడటం అని అడిగినప్పుడు వారు కూడా ఏ రకమైన సందేహం లేకుండా నిస్సంశయంగా నిర్దుష్టంగా స్పష్టంగా ఒక మాట చెప్పారు అది ఏమిటంటే ఆత్మసాక్షాత్కారము అంటే నీలో నుంచి మరొక వస్తువో ఒక వ్యక్తో బయటికి వచ్చి ఇదిగో అది కాదు అది నువ్వట్టి తొడుగు నీ దేహం పట్టుకొని నువ్వు అనుకుంటున్నావు ఇది నేను అని చెప్తాడని అనుకుంటున్నావా కాదు నెమ్మదిగా మంట అడుగో ఆత్మ సాక్షాత్ ఆకారమై ఉన్నది. ఆ ఆత్మే ఒక దేహాన్ని ధరించి ఉన్నది తప్ప ఈ నీవు ఆత్మ భిన్నం కాదు నేను నేను అని అనుకుంటున్నటువంటి ఈ నేనుగతమైనటువంటి ఆలోచనలన్నిటి కూడా ఆగి నెమ్మదిగా ఆత్మాన్వేషణకు వెళ్ళాలి. ఈ ఆత్మాన్వేషణ అన్నా నారాయణాన్వేషణ అన్నా పరమాత్మని మళ్ళీ పొందటం అన్నా ఇన్నిన్ని మాటలు మనం ఎన్ని చెప్పుకున్నా మనం చేయవలసింది ఏమిటి అంటే అంతర్ముఖులు కావాలి. ఇప్పటిదాకా బహిర్ముఖులుగా ఉన్నాం ప్రపంచం చూశాం అనేక కంట్రీస్ చూశాం వ్యక్తుల్ని చూశాం అనేక మందితో కూడి ఉన్నాం అనేక మంది నుంచి విడిపోయినాం మనం ఎలిచిన కాలం అంతంందుకు మనం బాల్యం నుంచి మనం చాలా దూరం వచ్చేశాం కౌమార యవ్వనాలు దాటేశాం మధ్య వయస్సును దాటాం ఇవన్నీ మనం తెలిసి దాటామా తెలియక దాటామా మా ప్రమేయం ఉండి దాటామా లేకుండా దాటామా అంటే ఋతువుల వంటి ఋతువులు ఎట్లాగైతే ప్రకృతి ఒక ధర్మాన్ని ఆశ్రయించి తనను తాను మార్చుకుంటూ నిత్య నైమిత్తికమైనటువంటి ఒక జీవన విధానాన్ని ప్రకృతి ఎలా నిర్ణయించుకున్నదో అట్లాగే జీవుడు కూడా ఒక సాధనా మార్గాన్ని ఎంచుకోవాలి. సాధనా మార్గం నాలుగు యుగాలకి నాలుగు భిన్నమైనటువంటి విత్తలతో సాగింది కృతయుగంలో అంతా తపస్సు ధ్యానం రెండే. పరమేశ్వర భావనతో అనుసంధానమై ఉన్నటువంటి యుగం అంతా కృతయుగంగా రూపాంతరీకరించింది అది సాగింది. త్రేతాయుగం వచ్చేటప్పటికీ యజ్ఞయాగాదుల ద్వారా ఆత్మానుషేధన లేదా భగవదవతరణ జరిగింది. ద్వాపర యుగం వచ్చేటప్పటికీ అర్చనాదులు ఏర్పడ్డాయి కలియుగం వచ్చేటప్పటికీ భగవంతుడు లేనట్టు ప్రారంభమైంది. భగవంతుడు లేనట్టు ప్రారంభమైనటువంటి యుగంలో పరమేశ్వరుడితో పెద్ద పని ఏర్పడింది అదేమిటంటే నేను ఉన్నాను నేను ఉన్నాను గనుక ఈ ప్రపంచం ఉన్నది మీరు నేను భిన్నం కాదు త్వమేవ మమ న సంశయః you are me, I am you స్వామి అన్నమాటే. మీలాగా మీరు నేను ఒకటే నేను ఇట్లా కనిపిస్తున్నాను మీరు అట్లా కనిపిస్తున్నారు అంటూ స్వామి ఇంకొక మాట చెప్పారు భక్తులు లేక భగవంతుడు లేడు భగవంతుడు లేక భక్తులు లేరు. ఈ రెండు ఒక అవినాభావ సంబంధంగా సాగుతూ ఉన్నాయి గనుక ఈ రెండిటిని గనక మనం దాటగలిగితే ఆ ఆత్మో నారాయణుడో శివుడో మహేశ్వరుడో ఎక్కడ ఉన్నాడంటే నిలిల్దే ఉన్నాడు. ఈవేళ భగవాన్ రమణ మహర్షి నిజానికి ఆత్మ విచార మార్గంలో కలియుగంలో వారొక విశేషమైనటువంటి ఒక మార్మికత ఒక మర్మం ఒక సత్యం మహాపరి సత్యాన్ని ఆవిష్కరించారు. నిజమే ఉన్నదంతా ఆత్మే కానీ నా లోపల ఆత్మ ఎక్కడ ఉన్నది? దాన్ని ఎలా పట్టుకోవాలి? కన్ను ఎక్కడ ఉన్నది చెవి ఎక్కడ ఉన్నది మూక్కు ఎక్కడ ఉన్నదండి చెప్పగలం కానీ ఆత్మ ఎక్కడ ఉన్నది అంటే నిజానికి జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలలో ఎక్కడా ఆత్మ ఎక్కడ ఉన్నదో చెప్పలేదు. ఆత్మ ఎట్లా ఉంటుందో చెప్పాడు అహమాత్మా గుడాకేశ అన్నాడు అంతే అక్కడ అది ఆగిపోయింది. తర్వాత భగవత్పాదులు వచ్చారు ఇందాక మనం చెప్పుకున్నాం కృష్ణుడి తర్వాత ఈ ఆత్మ విచార మార్గాన్ని ఇంత సుబోధకం చేసినటువంటి సచ్చాచార్యులు ఎవరంటే శంభోర్ మూర్తి శరతి భోనే శంకరాచార్య రూప వారు ఏం చెప్పారు ఆత్మ అంటే ఏమీ లేదు. ఏమీ లేదు కాబట్టి ఏమీ లేదనుకోకండి అంతా బ్రహ్మమే అంతా ఆత్మే ఆత్మ కానిదంటూ లేదు అని చెప్పిన తర్వాత జిజ్ఞాసువైనటువంటి జీవుడికి మనవోటి సాధకుడికి అది ఎక్కడ ఉందో పట్టుకోవాలి. బ్రెయిన్ డాక్టర్ గారికి చెప్తా ఎక్కడుందో చెబుతాడు. ఎముకలు మాంసము మజ్జ రక్తం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో అవన్నీ అనాటమీ అంతా చెబుతుంది కానీ ఆత్మ ఎక్కడ ఉన్నదో మాత్రం ఎవ్వడూ చెప్పలేడు. దానిని భగవాన్ రమణులు తమ పదహారవ ఏట తాము పొందినటువంటి ఒక దివ్యమైనటువంటి ఆత్మానుభవంలో నుంచి దానిని తర్వాత చరిత్రకారులు మరణానుభవంగా చెప్పారు. ఏకంగా పండితులంతా ఆయన దగ్గరికి వెళ్లి మీరు మృత్యుంజయులే అని అన్నప్పుడు మృత్యుంజయుడు అన్నవాడు లేడు ఈ ప్రపంచంలో పాంచభౌతిక దేహాన్ని తీసుకువచ్చిన అవతారమూర్తి కూడా మృత్యువుని దాటి వెళ్లటానికి వీలులేదు. మృత్యువు అంటే మరణం మరణము అంటే మార్పు మార్పు అనివార్యం ఇది సత్యం కావు కాబట్టి ఒక మరణ అనుభవాన్ని పొంది ఉండవచ్చునేమో కానీ మృత్యువును జయించగలిగిన వాడు లేడు అది అనివార్యమైనటువంటి విషయమని చెప్తూ ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది అనేది ఈవేళ మనకి సాధనా మార్గానికి చాలా గంభీరమైనటువంటి విషయం ఇది. మరి ఏం చెప్పారు హృదయ గుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం యః మనమితి సాక్షాత్ ఆత్మ రూపేణ పాతు హృది విశ మనసాస్వం చిన్నతా మతత్వావ మనః చరణ రోధాత్ ఆత్మ నిష్ఠూ భవత్వం. ఈ లోపలే ఎడమ రొమ్ము దానిలో ఒక మిషన్ ఉంది heart physical heart దాని నుంచి ఒకటిన్నర అంగుళాల దూరంలో కుడివైపున నేను నేను అంటూ ఒక జ్యోతిర్మయంగా వాంగ్మయంగా
YouTube · audio
How to indulge in spiritual saadhna — Part 1
How to indulge in spiritual saadhna — Part 1
Source: SathyaSai Seva Sadan on YouTube
0:00 / 25:31
More in this series