⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
[పాట] తల్లి దీవెన యై తన రాగులో. ఏ స్వామి మెల్లని గమనంబున ఆరామి సంచితమ్ముడు నెమ్మదగునో. ఏ స్వామి దివ్యని పిలుపుతో అంగాంగం పులకం పురప్రకటమునో. ఏ స్వామి దర్శన స్పర్శన సంభాషణంబుల ప్రస్థానత్రయ స్వస్థాన యాన యాజమగునో. అట్టి నా స్వామి రూపు సౌందర్యలహరి. అట్టి నా స్వామి తలపు శివానుందలహరి. అట్టి నా స్వామి తోచనిని జన్మ జన్మాల జలిని. [పాట ముగిసింది] ఎన్ని జన్మల భోగిన విశేషమో ఒక అవతారం ఇది అరుదుగా లభించేటువంటి అవతారం. వేమూరి సోమరామశాస్త్రి గారు అని ఒకాయన మహా పండితుడు. రెండు వందల యాభై గ్రంథాలు రాశారాయన. అయితే తెలుగునాట ఆంధ్రోద్యమం జరిగినప్పుడు పందొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన library ని fire చేశారు దుండలు. ఆయనకి దిక్కుతోచలేదు, ఆయన జీవితం తప్పేసు ఆ పుస్తకాలలో. ఆయనకి ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఎక్కడ బతకాలి? దారి తెలియక ప్రశాంత్ నిలయానికి చేరుకున్నారు. అప్పటివరకు ఆయనకి స్వామి అంటే తెలియదు. వెళ్ళగానే స్వామి సాదరంగా ఆహ్వానం చేసి "మీరు ఉన్నంత కాలం ఆ room లో ఉండవచ్చు" అని room ఏర్పాటు చేసి "జరిగిన దాన్ని గురించి ఏమి విచార పడొద్దు, ఇక జరగవలసింది ఏమున్నదో దాని గురించి మాత్రమే మాట్లాడుకుంటూ ఉండు. నువ్వు చేయగలిగిందీ చేశావు, అక్కడితో నీ వంతు అయిపోయింది. ఇక నీవు ఇక్కడ భద్రంగా ఉండు" అని ఒక room కూడా ఇచ్చారాయనకి. అయితే వేమూరి సోమరామశాస్త్రి గారి వంటి గొప్ప పండితుడు ప్రశాంత్ నిలయానికి వచ్చాడు అంటే ఆయన ద్వారా స్వామిని తెలుసుకోవచ్చు మనం అని చాలామంది ఆయన room దగ్గరికి వెళ్ళేవారు. మొట్ట మొదట్లో "మీకేదయినా ఈ స్వామి గురించి అర్థమైందా? మాకు కొంచెం చెప్పండి" అని అడిగారు. ఆయన "నేను కొత్తగా వచ్చాను, ఇప్పుడే వచ్చాను. ఆ ప్రయత్నం నేను చేయలేదు, మీరు అడుగుతున్నారు గనుక నేను చేస్తాను కాస్త సమయం ఇవ్వండి" అన్నాడు. మళ్ళీ కొన్ని నెలల తర్వాత అదే ప్రశ్న ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన "నాకు ఇంకా ఈయన ఏనంతో లెక్క తేలలేదు" అన్నారు ఆయన భాషలో. "ఆయన ఎవరో నాకు తెలియటంలేదు" అన్నారు. మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఒకాయన ఒక leading question ఇచ్చాడు. "ఇది అయి ఉంటుందా? సత్య సాయిబాబా వారు, రామకృష్ణ పరమహంస వంటివారా, భగవాన్ శ్రీ రమణ మహర్షి వంటివారా? అది ఎట్లా తెలుసుకోవటం, మాకు చెప్పండి" అని. అప్పుడు ఆయన కళ్ళు మూసుకుని తదేక ధ్యానమగ్నుడై స్వామిని తలచుకుని ఓ మాట ఏం చెప్పారంటే "సత్య సాయిబాబా వారు రమణ మహర్షి కాదు, రామకృష్ణ పరమహంస కాదు అని ఆ సత్య సాయిబాబా వారు వరకు physical form లో చెప్పారు" అని. ఆ వాక్యం అయిపోగానే ఏమన్నారంటే "ఇది ఈ ప్రపంచం మీద నరయాటకానికి వచ్చిన బ్రహ్మ పదార్థమే ఇది" అన్నారు. స్వామి is neither he nor she ఇది తత్. ఈ స్వామిని, దీన్ని తలచుకుంటూ చాలా శోధిస్తూ ఉంటే నాకనిపించింది ఏమిటి అంటే "ఈయన పండితులకు పరీక్ష, పామరునికి మాత్రం శ్రీరామ రక్ష" ఇది వేమూరి సో సోమరామశాస్త్రి గారు record చేసిన point. కనుక దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసే కంటే దాన్ని పరిపూర్ణంగా, హృదయంగమంగా అనుభవించటం నేర్చుకుంటే కొంత అర్థం అవుతాదేమో అన్నారు. తర్వాత ఆయన కొన్నాళ్ళకి ఇలాగే ఎవరో వెళ్తే ప్రశ్నలు అడుగు చేస్తే "ఇప్పుడు మీ మనస్థితి ఏంది? ఏమైంది? మీ పుస్తకాలన్నీ కాలిపోయినాయి కదా, మళ్ళీ అవన్నీ మీరు రాయలేరు. manuscripts అవన్నీ print అయినవి కావు, manuscripts కావు, print ఏ కాలే అవి" అంటే "నేను ఈ సత్య సాయి అనేటువంటి పరదైవత స్వరూపాన్ని చాలా దగ్గరగా చూశాను. ఆధ్యాత్మిక స్థితలో దర్శనం చేసుకున్నాను. చేసుకుంటే ఒకటే నాకు అనిపించింది. నాలుగు వేదాలు సామము, ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ వేదము ఈ నాలుగు కనుక ఒకచోట స్వరూపం తీసుకున్నట్లయితే రాముడు ఎట్లాగైతే సామము సామవేదము, ఋగ్వేదము కలిపితే రాముడు. ఈ సాయిరాముడు సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణము అధర్వణ వేదము కాబట్టి ఇది ఈ నాలుగు వేదాల యొక్క స్వరూపమే సత్య సాయి. కనుక ఈ సత్య సాయి ఆ దేహానికి పెట్టిన పేరు కాదు. నాలుగు అక్షరాలు నాకు వేదాలలో మిగిలిపోయాయి. దాని పేరు స-త్య-సాయి నిర్ణయించాను. ఇంకా తరచి చూశాను, బాగా చదువు అరిని కాబట్టి బాగా విషయాలు తేలిగ్గా అర్థమవుతాయి కాబట్టి ఇంకా లోతుగా వెళ్ళాను. రెండక్షరాలు మిగిలిపోయాయి నా హృదయంలో అవి సాయి అని రెండే. మిగుల వర్ణములెల్ల తెల్ల చూర్ణముల్" అన్నాడాయన. మిగుల వర్ణములు అంటే అక్షరాలు. మీరు చెప్పే ఆ రెండు వందల యాభై పుస్తకాల్లో ఉన్న వర్ణాలున్నాయి, అక్షరాలు.మీరు వాకిట్లో ఒక ముగ్గు వేసి గనుక లోపలికి వస్తే గాలి వీచినప్పుడు ఆ ముగ్గు ఎలా వెళ్ళిపోతుందో అట్లాగే ఆ వ్రాయబడిన అక్షరాలు కూడా అలా వెళ్లిపోయినాయి. అన్నీ పోగా ఏమి మిగిలింది అంటే సాయి అనే రెండు అక్షరాలు మిగిలినాయి, అవి నాకు చాలు అన్నాడు. అంటే సామ--ఋగ్సామాకృతి అంటాం. ఋగ్వేదము సామవేదము కలిసినటువంటిది సాయి. ఈ నాలుగు వేదాలు కలిపితే దాని పేరు సత్య సాయి. దాన్ని ఆ స్థాయిలో మనం అర్థం చేసుకోవాలి. ఇది మరి ఎందుకు గుర్తొచ్చారు మంచి మాట. స్వామి అంటే ఎవరు? స్వామిని ఎలా అర్థం చేసుకోవాలి? అని అంటే వేదాలు చదవాలి. వేదాలు మనం మనకు చదివే శక్తి లేదనుకుందాం. వేదాలని స్వామి పరంగా చదవగలిగిన వాడి దగ్గరికి ఎవడన్నా ఉంటే అప్పుడు మాత్రమే స్వామి దాంట్లో ఇగుడతారు. శాస్త్రాన్ని బట్టి స్వామి ఉండరు. స్వామిని బట్టి శాస్త్రం ఉంటుంది. ఇది ఒక గొప్ప సందర్భం, మంచి ఫలం. ఇక రెండు ప్రశ్నలు ఎదుర్కొన్నాం. అంటే నాకు ప్రస్తావన చేశారు. మొదటి ప్రశ్న కర్మ--జర్మ వృద్ధా యత్ప్రధమ్. మనం కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అన్ని కర్మలు కూడా ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయాలి. మనం చేస్తూ ఉండాలి. దానికి తగినది మనకు అవసరమైతే వస్తుంది, అవసరం లేకపోతే రాదు. ఈ వస్తుంది రాదు ఒక డబ్బేనా? ప్రేమ కాదా? వాత్సల్యాలు కావా? మానవీయ అనుబంధాలు సంబంధాలు కావా? వీటన్నింటికంటే పరమాత్మతో ఒక నిత్యమైనటువంటి తత్వానుసంధానం కలిగినట్లయితే ఈ చెప్పుకునే డబ్బనండి, సంపదనండి, భూములనండి, గోవులనండి, అవన్నీ they pale into insignificance. పరమాత్మ కంటే అవి గొప్పవి కావు. ఎందుకంటే పరమాత్మ సృష్టిస్తేనే అది మన దాకా వచ్చింది. కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే చేయవలసిన పని వదిలిపెట్టమని కాదు. ఎవరి వృత్తి వాళ్ళు perfect గా చేయాలి. చేయగలిగినంత కాలం చేస్తూనే ఉండాలి. చేయలేని రోజు ఒకరోజు వస్తుంది. ఓ ఎనభై ఏళ్ళు, తొంభై ఏళ్ళు వస్తే కన్ను కనబడదు, చెయ్యి సహకరించదు. అప్పుడు మానసిక భావంలో ఉండాలి. బాగా చేయించగలిగిన ఆ నేర్పరితనాన్ని, ఆ knowledge ని ఇతరులకివ్వాలి. మనం చాలా నిరామయ్యంగా ఉండాలి అని చెప్తూ ఏమన్నాడంటే, "నీ ఆలోచనలన్నీ నాకు వదిలేసేయ్. నువ్వెందుకు ఆలోచిస్తున్నావ్? నువ్వు చేయవలసింది ఒక్కటే. యుద్ధం చేయాలి. ఆ యుద్ధం ఒక్కటి నువ్వు చెయ్. మిగతావన్నీ నేను చూసుకుంటాను" అన్నాడు. నువ్వు నాకు-నాకు అవన్నీ ఇవ్వాలి అంటే నువ్వు తప్ప నాకు వేరే దారి లేదని నీ మనసు కనిపిస్తే నువ్ ఇవ్వగలవు. లేకపోతే ఇవ్వవు. కొద్దిగా నా దగ్గర పెట్టుకుంటాను. స్వామి ఒక కథ చెప్పేవారు. ఒక మైదానంలో మేకలు కాసేవాడు ఒక మేకను పట్టుకెళ్ళాడు. ఆ గడ్డి ఎక్కడో దూరంగా ఉంది. వీడి దగ్గర చాలా పెద్ద తాడు ఉంది. మేక మెడకి తాడు వేశాడు. ఈ రెండోది తన చేతికి చుట్టుకొని చెట్టు కింద వీడు నిద్రపోతున్నాడు. అది గడ్డి మేస్తుంది. ఆ మేక ఏమనుకుంటున్నది అంటే, 'అమ్మయ్య! నా యజమాని ఈ వేళ నన్ను వదిలేశాడు. నా చోటుకి రావటం లేదు. రోజూ కొట్టి, అదిని అటెండు, ఇటెండు అనేవాడు అసలు లేడు. వాడి నుంచి చాలా దూరంగా ఉన్నా. నేను హాయిగా ఉన్నా' అనుకుంటున్నాడు. కానీ దానికి తెలియంది ఏంటంటే తాడు తోsa వాడి చేతిలోనే ఉంది. మనం కూడా అది చేశాను, ఇది చేశాను, నా వల్ల ఇంత అయిందనేటువంటి అహంభావాన్ని, నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను, నేను క్షుల్కలంగా ఉంటాను, నన్ను ఎవరు అడిగేవారు లేరు అనేటువంటి నిర్లక్ష్య భావంతో గనక ఉన్నట్లయితే మన తాడు ఎవరి దగ్గర ఉన్నదంటే పరమాత్మ దగ్గర ఉన్నది. ఆయన దాన్ని ఎప్పుడూ వదిలిపెడితే మేక ఏమైపోతుంది? దానికి దిక్కుందా? గడ్డి అతిసేపు మేస్తూ మళ్ళీ మూల స్థానానికి వెళ్ళాలి కదా! కాబట్టి ఇటువంటివన్నీ స్వామి తత్వంలోకి మనం గనక వెళ్లగలిగితే Miracles I never I have I never vouch safe them. నాకు గౌరవం లేదని కాదు. అది మనకు ఉపయోగపడేవి కావు. But miracles అంటే చాలా సడన్లీ గా ఉంటాయి. మనం ఏదో అనుకుంటాం. ఇలా ఇలా ఇలా జరగాలి అనుకుంటాం. మనం ఇలా కన్ను తెరిచేప్పటికి అది జరగబడి ఉంటుంది. అది ఎవరో చేసి మనకి చెప్తారు, "అది అయిపోయింది" అంటారు. దాన్ని అది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంగా మనం భావన చేయాలి. ఇది రెండవ ప్రశ్న. ఇక మూడవ ప్రశ్న. నన్ను అడగలేక ఎవరి ద్వారానో అడిగించారు. ఆ ప్రశ్న ఏంటంటే, స్వామి పరమాత్మ కదా! సర్వదేవతా అతీంద స్వరూపం అని మనం భావన చేస్తున్నాం కదా! మనం నమ్మాం కదా! అటువంటి స్వామి అన్ని రోజులు హాస్పిటల్ లో ఎందుకున్నారు? తను తనంతట తాను అవన్నీ చేసుకొని హాయిగా ఇంకో ఇరవై ముప్పై ఏళ్ళు ఉండొచ్చు కదా? అంటే ఉండాలి అనేది మన కోరిక అయితే ఉండక్కర్లేదు అనేది స్వామి సంకల్పం ఒకటి. ఇక రెండవది, ఇవాళ స్వామి విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఇది ఒక్క స్వామి విషయంలోనే జరిగిందా? అంటే రోజు మనం గోపూజ చేస్తున్నాం. పొదుగు నిండా పాలున్నాయి. ఆ ఆవు ఎప్పుడన్నా పాలు తాగిందా? తన పాలు తాను తాగిందా? దూడకిచ్చింది లేకపోతే యజమానికి ఇచ్చింది. మేఘం ఉంది. దానికి దాహం వేసిందనుకున్నాం. ఎప్పుడైనా త--ఆ మేఘంలో నుంచి రెండు చుక్కలు నీళ్ళు తాగి దాహం తీర్చుకున్నదా? లేదు. పొలంలో వరి కంకులు ఉంటాయి. అవి ఎప్పుడైనా నాలుగు దింసాలు నోట్లో వేసుకున్నాయా? వేసుకోలేదు. భగవంతుడు కూడా ఏ శక్తిని, ఏ సిద్ధిని తన కోసం తాను వాడుకోడు. ఇది సత్యం. ఇక రెండవది, శ్రీ రామకృష్ణ పరమహంస కాళీమాతకి భగవత్ భక్తుడు ఆయన. భగవతీ భక్తుడు. మామూలు వాడు కాదు. ఆయన ఎలాంటి వాడు అంటే ఈ నరేంద్రనాథ్ దత్త, వివేకానంద స్వామి లాంటి ఇంకొకాయన అడిగారు. "మీరెవరో మాకు అర్థం కావట్లేదు. చెప్పండి. మీ రోజూ ఆ కాళికా దేవి దగ్గరికి వెళ్తారు."నృత్యం చేస్తారు ఆమె గురించి పాటలు పాడుకుంటూ ఉంటారు కళ్లెంబడి అశ్రుధారలు కారిపోతూ ఉంటాయి మీకు సమయం తెలియదు ఎంత ఆడుతారో ఎంత పాడుతారో మీకు స్ఫురణ ఉండదు ఇంతకీ అసలు మీరెవరు అని అడిగారు. ఆయన ఆ ఒక్కే ఒక్క సందర్భంలో ఆయన జీవిత కాలంలో ఆ భక్తుడి యొక్క earnestness అంటాం తెలుసుకోవాలి అన్నటువంటి ఆ కోరికని గమనించి త్రేతాయుగం నాటి రాముడు ద్వాపర యుగం నాటి కృష్ణుడు కలిస్తే వాడే ఈ రామకృష్ణుడు అన్నారు. అంటే వాళ్లిద్దరూ కలిసి ఇక్కడికి వచ్చారని కాదు రాముడు ఎట్లా ఒక అవతారం తీసుకుని వచ్చాడో కృష్ణుడు ఎలా వచ్చాడో ఎవరో ఇట్లాగే నాలాగా వచ్చారు అన్నారాయన మళ్లీ దాన్ని సరిపెట్టారు అంటే ఇంకెవరైనా రామకృష్ణ ఈయన ఫోటో తీసేసి ఓ పక్కన రాముడు ఓ పక్కన కృష్ణుడు ఫోటో పెడతారని ఇట్లాగే ఉంటాయి కదా అది అటువంటి మహాత్ముడు ఈ ప్రపంచానికి ఒక వివేకానందుడిని ఇవ్వగలిగినంతటి గురు సప్తముడు చివరిలో ఆయనకి throat cancer వచ్చింది. మాట పెగలటం లేదు కాదు అసలు ఏమీ ముద్ద మింగుడు పట్టడం లేదు భక్తులందరూ కూర్చున్నారు ఆయన చుట్టూ కూర్చొని ఆయన చుక్క చుక్క పాలు తాగేవారు చివరి దశలో. వీళ్లు కళ్లనీళ్లు పెట్టుకొని ఎన్ని విషయాలు మాకు చెప్పారు మీకు ఏమిటి ఇట్లా అయింది మీరు మామూలు అయిపోయి మిమ్మల్ని మీరే బాగు చేసుకొని మా ఎదురుగా మళ్లీ గ్లాసుడు పాలు గటగటా తాగే దృశ్యం మాకు చూపించమని అడిగారు అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా మీరు ఈ దేహానికి పరిమితమైన రామకృష్ణుడి గురించి ఆలోచిస్తూ యాతన పడుతున్నారు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ రామకృష్ణుడు నా చుట్టూ ఉన్నటువంటి వంద మంది పాలు తాగుతుంటే అది నేనే తాగినట్టు భావన చేస్తున్నాను మీరు కూడా అలాగే అనుకోండి అన్నారు. కాబట్టి శరీరము రావటమే ఒక వ్యాధి ఆ శరీరాన్ని ప్రపంచం కోసం కొందరొస్తారు తమ కోసమే మాత్రమే కొందరొస్తారు ఇది ప్రపంచం అందరూ ఉంటారు అందులో వాడు తప్పు చేసిన వాడు వీడు మంచివాడు అని కాదు అందరూ ఈ ప్రపంచంలో చేరుతారు ఎవరెవరి ప్రాప్తిని బట్టి అర్హతను బట్టి దైవానుగ్రహాన్ని బట్టి ఆయా మార్గాలు ఏర్పడతాయి కానీ కాస్త ముందు కాస్త వెనక అంతే nobody is denied ఆ మార్గం మనం ఎంచుకోవాలా ఎంచుకోకూడదా ఎంచుకుంటే ఎలా ఉండాలి. ఇవాళ పొద్దున కూడా అనేక ప్రశ్నలు ఈ రామకృష్ణుల వారితో పాటు భగవాన్ రమణ మహర్షిని కూడా ఆయనకి సార్కోమా అనేది ఇవ్వాళ మనం cancer అంటున్నామే అది ఆ రోజు వచ్చింది ఆయనకి ఎక్కడ వచ్చింది భుజం మీద వచ్చింది రాచపుండు అనేవాళ్ళు ఆ రోజుల్లో రాచపుండు ఉంటే అది ఎర్రగా ఉండేది భుజం మీద భక్తులు తట్టుకోలేకపోయేవాళ్ళు భగవాన్ దాన్ని మీరు మాయం చేయండి అని అడిగాడు ఒకాయన దాన్ని మీరు ఇట్లా అన్నారంటే అది పోతుంది అని అంటే లేదులే వయ్యా అది శ్యమంతక మణి వచ్చి నా మీద వాలింది దాన్ని అక్కడ ఉండనివ్వండి మీకెందుకు మీ పని మీరు చేసుకోండి అన్నారు. ఇది రెండోది. operation చేశారు ఆయనకి without anesthesia ఆయన మామూలుగా కూర్చున్నారు. ఆ వరండాలో అక్కడ operation theatre లు అవేం లేవు open space లో ఆయనకు operation చేశారు చేశారు దానికి ఒక కట్టు కట్టారు కట్టు కట్టిన తర్వాత అదీ చూడలేకపోయినారు భక్తులు అప్పటి వరకు ఆయనకు కండువా అవేం లేవు ఆచ్ఛాదన లేదు కౌపీనం కట్టుకొని ఉండేవారు అంతే. సరే ఇది పెరుగుతూ వచ్చింది అది వచ్చింది కోసారు అంటే పెరుగుతూ ఉంటుంది అది దాని లక్షణం అప్పుడు ఉన్నటువంటి చాలా learned devotees అందరూ ఏమన్నారంటే భగవాన్ మిమ్మల్ని తలుచుకొని మీ photo దగ్గర నుంచుంటే మీకు దండం పెట్టుకుంటే మా కష్టాలన్నీ తీరిపోతున్నాయి మా రోగాలన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయి మరి ఇంత శక్తి ఉన్నటువంటి మీరు మీరు సంకల్పిస్తే అది మాయమైపోతుంది కదా అన్నారు అడిగారు అప్పుడు అన్నారు చూడండి మీరందరూ ఇక్కడికి వచ్చారు ఇందులో ఏ ఒక్కరినైనా నేను వెళ్లిపోండి అని అన్నానా ఎప్పుడైనా అన్నానా మీరు ఉన్నంత కాలం ఉంటున్నారు మీకు time అయి పని అయిపోయిన తర్వాత మీ దారిన మీరు వెళ్లిపోతున్నారు వారు అలాగే వచ్చారు వారి దారిన వారిని ఉండనివ్వండి అన్నారు and he was suffering ఇబ్బంది పడుతూ కూడా అయితే భక్తులు ఒప్పుకోలా ఏమన్నారంటే అవన్నీ మాకు చెప్పద్దు స్వామి భగవాన్ మీరు వెంటనే సంకల్పించండి అది మాయమైపోతుంది మళ్ళీ మా రమణ మహర్షి మాకు కనపడాలి అని అంటే అప్పుడు అన్నారు ఆయన ఏమన్నారు సంకల్పించండి అని అంటున్నారు కదా సంకల్పించుకోవటానికి మీ అందరి దగ్గర మీకు మనసులున్నాయి ఇక్కడ ఆ మనసు ఎప్పుడో పోయిందే లేని మనసును తెచ్చి సంకల్పించి దీన్ని బాగు చేసి మళ్ళీ ఆ మనసుతో మళ్ళీ జీవితం గడపమంటారా వారు ఎలా వచ్చారో వారు అలాగే వెళతారు వారొక్కరు వెళ్లలేకపోతే రమణను కూడా తీసుకుని వెళ్లిపోతారు అంతే కదా జరిగేది అన్నారు. ఈ నిబ్బరం కావాలి గురువు నుంచి మనం నేర్చుకోవలసిన నిబ్బరం అది కాబట్టి స్వామికి ఇలా నిన్నో మొన్నో చెప్పుకున్నాం శ్రీకృష్ణ పరమాత్మ మామూలు వాడా ఆ సౌందర్యం మామూలుదా కవులో పాట కూడా అందనంత సౌందర్యం ఆ శ్లోకం కూడా చెప్పాను నిన్న మీకు అటువంటి మహానంద సర్వస్వమే తన్ నమస్తాత్ అటువంటి మహానందమే ఒక రూపం తీసుకుని వస్తే మహాభారత సంగ్రామాన్ని ఒంటి చేతి మీద నడిపిస్తే ధర్మాన్ని నిలబడితే మళ్ళీ ద్వారకకు వచ్చి యదువంశ నాశనం కూడా తానే దాని సారథ్యం వహించి మొత్తము కూడా ground clean చేశామంటామే అలా చేసి ఆయన వాళ్ళందరూ ఉండగా వాళ్ళందరి మధ్యలో ఆ వాళ్ళంతా భజన చేస్తుండంగా దేహం వదిలిపెట్టలా అరణ్యంలో ఎవరికీ తెలియని ఒక మారుమూల ప్రదేశంలో అంతటి శ్రీకృష్ణ పరమాత్మ ఒక బండరాయి మీద తల పెట్టుకొని తానే తలదిండుగా భావించి కాళ్ళు చాపి.కొంత యోగ దాన్ని సిద్ధం చేసి తర్వాత కుడి కాలిని ఎడమ కాలు పైన పెట్టి ఆ బొటనవేలును కుడి కాలి బొటనవేలును ఆయన ఆడిస్తున్నారు. ఎందుకు ఆడించారు అంటే అక్కడ సుషుమ్నా నాడి ఉంటుంది మనందరికీ ఉంటుంది అది మనకు తెలియదు ఏదో మనకు రెండు వేళ్ళు ఉన్నాయి అనుకుంటాం. ఆ సుషుమ్నా నాడి మీద గనక ఎవరైనా దాన్ని ఛిద్రం అంటే గ్రంథి భేదనం గనక చేయగలిగినట్లైతే శరీరం వదిలిపెట్టడం తేలిక. ఎవరికి యోగులకి మనక్కాదు యోగులకి కాబట్టి ఆయన ఎవరు యోగీశ్వర కృష్ణుడు ఆయన. కనుక తను-తను తన దేహాన్ని వదిలిపెట్టాలి అంటే కావలసిన ఆ రంగమంతా ఆయన సిద్ధం చేసుకున్నాడు. ఆ కాలి బొటనవేలు ఆయన నీల వర్ణంలో ఉన్నాడు కదా ఇట్లా ఇట్లా ఆడిస్తున్నాడు ఆయన. వేటగాడు చూశాడు చిన్న పిట్ట భలే అందంగా ఉన్నదే! దీన్ని మనం తీసుకుని వెళదాం అని ఒక నిర్ణయం తీసుకుని ఆ చిన్న దాని మీద ఒక చిన్న బాణం వేశాడు. ఆ బాణం వెళ్ళి సుషుమ్నా నాడిని ఛేదనం చేసింది. కృష్ణ పరమాత్మ దేహాన్ని వదిలిపెట్టాడు. తర్వాత ఇంతటి ఈ మహా యోగీశ్వరుడిని ఆ దేహం ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది అని వెతుకుతుంటే వెతకటానికి పద్దెనిమిది రోజులు పట్టింది. పద్దెనిమిది రోజులు ఆ శరీరం అక్కడ పడి ఉన్నది అది. మరి కృష్ణుడికి ఇలా ఎందుకు జరిగింది? అలా జరగకూడదు కదా. ఎలా మాయగా వచ్చాడో అలా మాయలోకంతఃస్థానం అయిపోవచ్చుగా. ఆయన కూడా చాలా లీలా వినోదం చేశాడుగా. లీలా వినోదమంతా జగత్తుకే తప్ప మన కోసం కాదు ఆయన కోసం కాదు. ఇవన్నీ ఆ మనసుకు ఎక్కువ రానివ్వకండి. ఇట్లా పురాణాలు గనక చదివితే అన్నీ సందేహాలే ఉంటాయి అన్నీ. ముని ఒక ముని ఉన్నాడు ఆ ముని పత్ని అంటాం. ఆయన ముని కదండీ ముని భార్య ఎలా ఉంటుంది? గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ముని ఎలా అవుతాడు అంటే ముని అంటే మౌని అని అర్థం. గృహస్థాశ్రమంలో కూడా ఉండి మౌనంలో గనక ఉంటే ఆయన ముని అవుతున్నాడు. పురాణ మునినా పురాణం అంటే పాత పాత కాలం నుంచి ఆయన మునిగానే ఉన్నాడు వేదవ్యాసుల వారు. కాబట్టి అర్థం తెలియకుండా శబ్దం తెలియకుండా మన మనసులో అనేక ఆలోచనలు గనక పెంచుకుంటూ వెళ్ళిపోయినట్లయితే మనం వెళ్ళవలసిన దారి తప్పిపోతాం. అందుకోవలసిన గమ్యంకి ఏమో ఈ జీవితం ఎప్పుడు అయిపోతుందో మనకు తెలియదు కాబట్టి వ్యర్థమైన వృధా ప్రయాసతో కూడిన మనకు అక్కరలేని ప్రశ్నలు వేయకూడదు. ఆ ప్రశ్నలు ఎలా ఉండాలి అంటే పరి ప్రశ్నలాగా ఉండాలి. పరి ప్రశ్న అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా కదా. షిరిడి బాబా నానాకి నానా భగవద్గీతం మీద ఒక అధికారాన్ని సంపాదించినటువంటి పండితుడు. ఆ పండితుడికి ఒక సేవ దొరికింది. ఆ సేవ ఏమిటంటే అంతా అయిపోయిన తర్వాత రాత్రిపూట షిరిడి బాబా పడుకొని ఉంటే ఆయనకు పాద సేవనం చేయటం అనేది ఒకటి దొరికింది. బాబా వచ్చి నా పాదాలు ఒత్తమని అడగలా ఈయన ఒత్తడం మొదలుపెట్టితే ఆయనేమి మాట్లాడలే అంతే జరిగింది. సరే ఓ రోజున ఏదో శ్లోకాలు గుర్తొచ్చినాయి. నా- నిద్ర పోయారు అనుకున్నాడు నానా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన అప్పుడు నిద్ర- ఉన్నటువంటి బాబా కళ్ళు తెరిచి నానా శ్లోకం మరొక్కసారి చదువు అన్నారు. చదివాడు. చదివితే తద్విద్ధి ప్రణిపాతేన అంటే ఏమిటి? అని అడిగారు. అప్పటికి భగవద్గీత మీద మాస్టరీ సంపాదించాడు. ఏముంది బాబా తద్విద్ధి ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేయటమే కదా అది ఒకటి అట్లాగా మరి సాష్టాంగ నమస్కారం చేయాలి అంటే పడుకోవటమే కదా పాతేన అంటే పతనం అంటే కింద పడుకోవటమే కదా మరి కృష్ణుడు ప్రణిపాతేన అని ఎందుకు అన్నాడంటావ్ అన్నారు. ఆలోచించలేదు బాబా ప్రశాంతంగా ఆలోచించలేదు ఏదో శ్లోకం వచ్చి చదువుకుంటున్నాను. తద్విద్ధి ప్రణిపాతేన అని మళ్ళీ ఎందుకు అన్నాడు అని ఇంకో ప్రశ్న వేశారు బాబా. ప్రణిపాతేనే తెలియదు ఇంకా తద్విద్ధి ఎలా తెలుస్తుంది? కాబట్టి బాబా జవాబు ఇవ్వలా వెంటనే ఆ తర్వాత అన్నారు పరిప్రశ్నేన అక్కడేమో ఆ ప్రణిపాతేన అన్నాడు ఇక్కడేమో ప్రశ్నేన అనొచ్చు కదా పరి ప్రశ్న అంటే ఏమిటి అన్నారు. బాబా ఏమైంది ఇవ్వాళ మీకు? నన్ను ఎందుకిలా పరీక్షిస్తున్నారు? నాకు నిజంగా తెలియదు ఆ పరి ప్రశ్న అంటే ఏమిటో. ఏమీ లేదు విను ప్రశ్న అంటే ఆ జవాబు నీకు సరిపోయేదే వస్తుంది. పరి ప్రశ్న అంటే అందరికీ సంబంధించినటువంటి జవాబు వస్తుంది. కాబట్టి మహాత్ములని ఎటువంటి ప్రశ్నలు వేయాలంటే ఇవ్వాళ వాన కురుస్తుందా? ఎండ కాస్తుందా? బయటకు వెళితే బండి దొరుకుతుందా? ఆటో దొరుకుతుందా? ఇవి కాదు పరి ప్రశ్నలు వేయాలి. ఏది వేస్తే ఈ జగత్తుకు ఉపయోగపడుతుందో ఇందాక గరుడ పురాణం ప్రపంచానికి పనికొచ్చే ప్రశ్న. సర్వ ధర్మాన్ పరిత్యజ్య అది ప్రపంచానికి పనికొచ్చే ప్రశ్న. కాబట్టి ఈ తద్విద్ధి ప్రణిపాతేన అయిపోయింది పరిప్రశ్నేన అంటే ఎందుకిలా నన్ను ఇవ్వాళ ప్రశ్నిస్తున్నావు బాబా అని జవాబు ఇవ్వలా సేవయా అంటే ఏమిటి అని అడిగాడు. సేవయా అంటే ఇదిగో మీ పాదాలు ఒత్తుతున్నాను దీనిని మించిన సేవ ఏమున్నది అంటే అప్పుడు బాబా చెప్పారు చూడు నానా తద్విద్ధి ప్రణిపాతేన అంటే ఏం లేదు అష్టాంగములను కూడా మనసుతో అనుసంధానం చేసి ఆ మనసుని- చరణాది అవయవాలని అన్నింటినీ కూడా పరమేశ్వ- ప్రణిపాతేన కొంతమంది నేలమీద ఠక్కున పడిపోతారు. తను ఎటువంటి పడిపోయాడు వాడికి నమస్కారం చేస్తున్నాడు తెలియకఅసలు ప్రణిపాతేన అంటే అర్థం ఇది. ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని అన్నిటినీ కూడా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, నిజానికి ఆత్మ ఇవన్నీ కలిపితే ఎనిమిది అవుతున్నాయి కాబట్టి ఆ సర్వాంగములతో కూడా పరమేశ్వరుడి ముందు గనుక మన మనస్సును లగ్నం చేసినట్లయితే అది నిజమైనటువంటి ఆ శష్ట-- స అష్ట అంగ నమస్కారం. అష్టాంగములతో కూడినటువంటి నమస్కారం. అష్టాంగములు ఇవ్వే ఏడు శరీరాలు ప్లస్ ఒక ఆత్మ కలిపితే అష్టాంగాలు. మన చేతులు, కాళ్లు కాదు. అది ఒకటి. రెండవది, ప్రశ్నేనా? ఇప్పుడు అనుకున్నాం శ్రీకృష్ణ పరమ-- రథం మీద కూర్చొని మహాభారత సంగ్రామ ఆరంభ వేళ భగవద్గీత చెప్తూ ఉంటే ఎంత సమయం తీసుకుని ఉంటాడు? ఇదొక ప్రశ్న. ఇది నిజమైన ప్రశ్న. రెండు వైపులా వైరి సైన్యాలు మోహరించి ఉన్నాయి. మధ్యలో రథం నిలబడి ఉంది. అందరూ చూస్తున్నారు. నేను యుద్ధం చేయుటకు రథం ఎక్కబోతున్నాడు అర్జునుడు. నువ్వు చేయవలసిందే అని అంటున్నాడు కృష్ణుడు. అక్కడ ఏమవుతున్నదో అర్జునుడికి వాళ్లకేమి తెలియటం లేదు. ఆ సమయంలో ఈయన భగవద్గీత చెప్పడం మొదలుపెట్టి మరి ఏడు వందల శ్లోకాలు ఇవాళ ఎల్పీలు, డీజేలు, బోలెడు వచ్చేసినాయి కదా. ప్రపంచం మొత్తం అసలు మన ఇల్లు దద్దరిల్లిపోయే భగవద్గీతలు వింటున్నాం. సర్ క్లెస్ట్ ఆఫ్ ది సర్టిల్లో నేను ఎప్పుడూ చెప్తాను మూడు రకాల గురువులు ఉంటారు. ట్రాన్స్లేటర్, ట్రాన్స్మిటర్ అండ్ ట్రాన్స్పోర్టర్. అందులో ట్రాన్స్మిటర్ గొప్పవాడు. కృష్ణ పరమాత్మ అందుకోగలిగిన పాత్రత ఉన్న అర్జునుడు అక్కడ ఉన్నాడు కనుక సూర్యోదయం ప్రారంభమైనప్పుడు అంటే బాలభానుడు ఉదయబింబం సూర్యుడి నుంచి పైకి అదే తూర్పు దిక్కు నుంచి పైకి లేస్తూ బింబం పూర్తిగా ఆకారం కావటానికి మూడు నిమిషాలు ఇరవై ఎనిమిది సెకన్లు టైం పడుతుంది. ఆ మూడు నిమిషాలు ఇరవై ఎనిమిది సెకన్లలో ఈ ఏడు వందల శ్లోకాలు భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. సాధ్యమేనా? చదవగలమా ఏడు వందల శ్లోకాలు? ట్రాన్స్మిట్ చేస్తే ఇప్పుడు ఆ ఒక టెన్ జీబీ మన దగ్గర information ఉంది. అది ఒక హార్డ్ డిస్క్ లో ఉంది. దాన్ని అరగంటలో transfer చేసేస్తాం. మాములుగా చెప్పడం మొదలుపెడితే కొన్నేళ్ళు- ఈ technology ఎలా ఉన్నదో ఆ రోజుల్లో కూడా ఆ technology ఉన్నది. దాన్ని బట్టే ఇవన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి పరిప్రశ్నేనా? ఆ పరిప్రశ్నే, కావలసిందివే, జవాబు తీసుకో. నీకు సమాధానం దొరికి అది సరైన సమాధానం అనుకున్నప్పుడు నిన్ను మళ్ళీ అడగకుండా చెప్పొద్దు. ఎవరన్నా అడిగితే నేను ఈ సమాధానం పొందాను. మళ్ళీ ఎవరి దగ్గరో చెప్పక్కర్లే. వారెవరో చెప్పారు, వీరెవరో చెప్పారు, మీరు విన్నారు, మీరు తెలుసుకున్నారు, మీరు నమ్మారు. నమ్మినట్లయితే నమ్మినదేతో జగత్తుకి చెప్పండి, అంతే. దాని వలన సత్యం ప్రచారంలోకి వెళుతుంది, సత్యమే నిలబడుతుంది. ఇక నువ్వు సేవయా అని అంటున్నావే, సేవయా అని చేతులెత్తడం సేవ కాదు. సేవ అంటే భావన. భగవంతుని యందు నీకు భావన ఉంటే చాలు. నేను సేవ చేయాలి అనుకుంటే సేవ చేసినట్లే. సంకల్పమే తర్వాత-- translation into action. సంకల్పమే ఓటిదైతే, సంకల్పమే బలహీనమైనది గనుకైతే ఆ సంకల్పం నెరవేరదు. దానికి గట్టి పట్టుదల కావాలి, చాలా కావాలి. చాలా అనుకుంటే తప్ప ఆ సంకల్పం నెరవేరదు. ఒక్క సంకల్పం నెరవేరాలి అంటే మనలో అనేక సంకల్పాలు పుడుతూ ఉంటాయి. అవన్నీ మన నుంచి దూరం కావాలి. కాబట్టి ఆ సేవయా అంటే భావన మాత్రమే భగవంతుడు అనే దాన్ని షిరిడి బాబా చాలా అందంగా చెప్పినప్పుడు, "నాన్నా" "బాబా మీరు ఎప్పుడు భగవద్గీత చదివారు?" అని అడిగాడు మళ్ళీ మాయలో పడి. "భగవద్గీత నేను ఎప్పుడూ చదవలేదు. నేనే భగవద్గీతగా ఉన్నాను." అంటే భగవద్గీతలో ఏమి చెప్పబడిందో ఆయనే- మనం కూడా అంతే భాగవతం వినటం కాదు, చెప్పటం కాదు భాగవతుడి వలే జీవించాలి జీవితాన్ని. ఇది నేను చెప్తున్నది కాదు. సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి స్వామి టూథౌజండ్ ఎలెవెన్ లో ఈ భాగవత నవనీతం అనేటువంటి పేరులో వైజాగ్ లో జరిగినప్పుడు వాళ్ళందరూ నాకు చిన్న momento ఇచ్చారు. ఒక photo తీసి ఆ photo లో ఏడు రోజులు జరిగిన కార్యక్రమాలన్నీ frame కట్టి నాకు ఇచ్చారు. నేను ఆ frame ఏం చేసుకుంటాను? ఆ రోజు పుట్టపర్తి వెళ్ళాలి. స్వామికి చూపిద్దాం అని నేను తీసుకొని వెళ్ళా. తీసుకొని వెళితే స్వామి ఆ మొత్తం చూశారు. చూసి, "భాగవతం వినటం కాదు, భాగవతుడిలా జీవించాలి బంగారు. అట్లా అందరూ కూడా తయారు కావాలి. నీ వరకు నువ్వు నీ జన్మను ధన్యం చేసుకున్నావు భాగవతం చెప్పి" అన్నారు. ఇవాళ నైమిశారణ్యంలో మళ్ళీ మరొక్కసారి నేను ధన్యత పొందాను. అది ఇస్తున్నటువంటి ఆనందం, లోపల కలిగేటువంటి ఒక అమృత సమానమైనటువంటి స్పందనలు అవి విడమరిచి చెప్పేవి కాదు గాని మళ్ళీ ఒకసారి భాగవతాన్ని చదివి- చదువుకునే అవకాశం, చదవటం అంటే అక్షరం కూడా చదవటమే. చదివొచ్చి చెప్పేదేమీ లేదు ఇక్కడ. లోపల ఉండాలి, అంతర్గతం చేసుకోవాలి, దాన్ని inclusive చేసుకోవాలి, imbibe చేసుకోవాలి, im- చేయాలి అంతే. ఇది ఏదీ కాకుండా మంచి కథ విని హాయిగా వెళ్ళిపోతే ఇట్లే అయిపోతుంది కదా. అలా కాకుండా ఈ ప్రశ్నలు మనసులో రానివ్వండి. కానీ మీ అంతట మీరే ఈ ప్రశ్న మనకు అవసరమా అని ఒక ప్రశ్న మనసుకు వేసుకోండి. దీని వల్ల ప్రయోజనం లేదంటే దాన్ని తీసేయండి. మనసు ఎలాగో ఉంది ఇంకో ప్రశ్న పుట్టిస్తుంది. అది ప్రపంచం నాకు మాత్రమే కాదు ప్రపంచానికి కూడా కావాలి అనుకున్నప్పుడు ఆ ప్రశ్న వేయండి. ప్రతి ప్రశ్నకి జవాబు ఉన్నది. ప్రతి జవాబులో నుంచి మరొక ప్రశ్న పుట్టకుండా ఉండదు. ఇది ఒక అనాహతంగా, నిరంతరంగా సాగేటువంటి ఒక అధ్యాత్మ ప్రక్రియ కాబట్టి ఈ సందేహాలకి మనం సమాధానం అక్కడితో ఆపి మన భగవద్గీతలోకి మనం వచ్చిన పనిలోకి వెళదాం. అదేమో నచ్చిన